Main

నేటి నుంచి జీహెచ్‌ఎంసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. నేటి నుంచి 17 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. జనవరి 18న నామినేషన్ల పరిశీలన జరుగనుంది. …

గ్రేటర్ లో ఓడిపోతే రాజీనామా చేస్తా: కేటీఆర్ సవాల్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 100 సీట్లను గెలుస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ మేయర్ పీఠం టీఆర్ఎస్ దేనని తేల్చిచెప్పారు.ఐటీ మంత్రి కేటీఆర్ …

మేడ్చల్‌ వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు యువకుల మృతి

మేడ్చల్‌: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొట్టడంతో ముగ్గురు యువకులు మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. మేడ్చల్‌ జాతీయ రహదారిపై ద్విచక్రవాహనంపై వెళ్తున్న …

ఎంపీ కవితకు బుల్లెట్ ప్రూఫ్ కారెందుకు? మావోయిస్టుల ముప్పుందా?

నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు, టీఆర్ఎస్ ఎంపీ కవితకు తెలంగాణా ప్రభుత్వ బులెట్ ప్రూఫ్ కారు ని కేటాయించింది. ఎంపీ కవితకు భద్రతా కారణాల రీత్యా బులెట్ ప్రూఫ్ …

ఎంపీ ఓవైసీకి ఐసీస్ హెచ్చరికలు..

హైదరాబాద్ : ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి ఐసీసీ హెచ్చరికలు చేసింది. షటప్ యువర్ మౌత్ అంటూ తీవ్రంగా హెచ్చరించింది. ఈమేరకు ట్విట్టర్ లో పలు …

‘కోడి పందాలకు బ్రేక్‌ వేస్తున్నాం’

* హైకోర్టులో ప్రమాణ పత్రం దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం హైదరాబాద్‌: సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగే కోడి పందాల నిర్వహణ అంశంపై  హైకోర్టు గురువారం విచారణ …

లారీ ఢీకొని డిగ్రీ విద్యార్థి దుర్మరణం

బోయపల్లి: రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి మృతి చెందిన సంఘటన నెల్లూరు జిల్లా సంగవరం వద్ద మంగళవారం ఉదయం జరిగింది. గుడి శివానందం అనే విద్యార్థి డిగ్రీ …

కిషోర్ వెడ్స్ సుహానీ: అమెరికా అమ్మాయి-నల్గొండ అబ్బాయి

హైదరాబాద్: అమెరికా అమ్మాయి, నల్గొండ జిల్లాకు చెందిన అబ్బాయి.. ఇద్దరు ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో ఆదివారం నాడు పెళ్లి చేసుకున్నారు. నల్గొండ జిల్లా మోత్కూరు మండలం దత్తాయిగూడెంకు …

హైదరాబాద్ లో దారుణం

ఆర్ధిక ఇబ్బందులతో పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య హైదరాబాద్: నగరంలోని సీతారంబాగ్‌లో విషాదం చోటుచేసుకుంది. రెండేళ్లు కూడా నిండని ఇద్దరు కవలలతో సహా తల్లిదండ్రులు ఉరి వేసుకొని …

ప్రభుత్వం సూచిస్తే డీఎస్సీ నిర్వహిస్తాం

ప్రభుత్వం సూచిస్తే డీఎస్సీ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి తెలిపారు. ఈ ఉదయం గవర్నర్ నరసింహన్‌తో సమావేశమైన గంటా.. 2015 టీఎస్‌పీఎస్సీ రిపోర్టును …

తాజావార్తలు