Main

4 స్థానాల్లో తెరాస, ఒక స్థానంలో కాంగ్రెస్‌ విజయం

ైదరాబాద్‌: తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస హవా కొనసాగుతోంది. నల్గొండ జిల్లాలో మాత్రం కాంగ్రెస్‌ పట్టు నిరూపించుకుంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలిలా …

ఈ ఏడాది నేరాలు తగ్గాయి: సీపీ ఆనంద్

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది నేరాలు తగ్గాయని సీపీ సీవీ ఆనందర్ తెలిపారు.ఈ ఏడాదిలో జరిగిన నేరాలను ఆయన మీడియాకు వివరించారు. గతేడాదిలో పోలిస్తే …

5కేజీల బంగారం పట్టివేత…

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో 5 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణీకుల నుంచి 5 కిలోల …

హాస్యనటుడు పొట్టి రాంబాబు కన్నుమూత

హైదరాబాద్‌: హాస్యనటుడు పొట్టి రాంబాబు (35) కన్నుమూశారు. మెదడు సంబంధిత వ్యాధితో శ్రీనగర్‌ కాలనీలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం రాంబాబు తుదిశ్వాస విడిచారు. …

అగ్రిగోల్డ్‌ కేసుపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్  : హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ గురువారానికి వాయిదా పడింది. ఆస్తుల విక్రయంపై బుధవారం ఏజెన్సీలతో చర్చించి… గురువారం నివేదికను సమర్పిస్తామని త్రిసభ్య కమిటీ తెలిపింది. …

భూమి రికార్డుల కంప్యూటరీకరణ

రాష్ట్రంలోని అంగుళం భూమిని కూడా వదలి పెట్టకుండా సేద్యం చేయడానికి వీలుగా సర్కారు ప్రణాళికలు రూపొందిస్తున్నది. యజమాని భూమికి భద్రత కల్పిస్తూ, కౌలు రైతులకు భరోసా ఇచ్చే …

ఔటర్‌పై కారు బోల్తా: ఒకరి మృతి

శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలో ఔటర్ రింగ్‌రోడ్డుపై కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరు గాయాలపాలయ్యారు. సోమవారం ఉదయం 9గంటల …

రంగారెడ్డిలో కొనసాగుతున్న ఎమ్మెల్సీ పోలింగ్..

రంగారెడ్డి : రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. 5 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాజేంద్రనగర్ ఆర్డీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కేంద్రంలో పోలింగ్ …

జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్

నల్గొండ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్గొండ జిల్లా కీలకంగా మారింది. ఇక్కడ తామే గెలుస్తామని అధికారపక్షం, కాంగ్రెస్ పక్షం పేర్కొంటోంది. ఆదివారం ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. …

ఎర్రవెల్లి యాగశాలలలో మంటలు…

మెదక్ : ఎర్రవెల్లిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న అయిత చండీయాగంలో చివరి రోజున అపశృతి చోటు చేసుకుంది. యాగ …

తాజావార్తలు