Main

పోలీసుల అదుపులో 250 మంది బైక్ రేసర్లు

(హైదరాబాద్) : నెక్లెస్ రోడ్డులో ఆదివారం తెల్లవారుజామున బైక్ రేసింగ్‌లకు పాల్పడిన 250 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 250 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం …

నగరంలో రెచ్చిపోయిన చైన్‌స్నాచర్లు

హైదరాబాద్‌ : నగరంలో చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. సరూర్‌నగర్‌ శ్రీరామ్‌నగర్‌లో ఇంటిముందు ముగ్గు వేస్తున్న మహిళ మెడలో 4తులాల బంగారు ఆభరణాన్ని తెంచుకెళ్లారు. బైక్ పై …

పోలీసుల ఓవరాక్షన్…యువకుడి ఆత్మహత్య

హైదరాబాద్ : నగరంలోని లాలాగూడలో పోలసులు ఓవరాక్షన్ ప్రదర్శించారు. మిర్జాలగూడకు చెందిన తరుణ్ స్నేహితుల మద్య వివాదంలో గొడవ జరిగింది. దీంతో తరుణ్ ను స్టేషన్ కు …

యువతిని నిర్బంధించిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి

హైదరాబాద్‌: టోలిచౌకి అల్‌అస్నత్‌ కాలనీలో దారుణం జరిగింది. ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ గత నాలుగు రోజులుగా యువతిని నిర్బంధించాడు. నిర్బంధం విషయంపై బాధితురాలు షీ బృందానికి సమాచారమందించడంతో …

త్వరలో గ్రూప్‌-2 నోటిఫికేషన్‌!

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి త్వరలో గ్రూప్ 2 నోటిఫికేషన్ వెలువడనున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రాథమిక కసరత్తు జరుగుతున్నది. టీఎస్‌పీఎస్సీ ఇప్పటివరకు 9 …

ఓల్గాకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

ప్రముఖ రచయిత్రి ఓల్గాకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆమె రాసిన ‘విముక్త’ కథా సంకలనాన్ని 2015 సంవత్సరానికి ఎంపిక చేసినట్టు కేంద్ర సాహిత్య అకాడమీ …

విశ్వశాంతి, ప్రజాక్షేమం కోసమే చండీయాగం

హైదరాబాద్ : తాను నిర్వహించే అయుత చండీయాగానికి అందరూ ఆహ్వానితులేనని సీఎం కేసీఆర్ వెల్లడించారు. జగదేవ్ పూర్ మండలం ఎర్రవల్లిలోని ఫాం హౌస్ లో ఈనెల 23వ …

వంద రైల్వే స్టేషన్లకు వై-ఫై: సుందర్ పిచాయ్

హైదరాబాద్‌  : హైదరాబాద్‌లో గూగుల్ నూతన ప్రాంగణం ఏర్పాటు చేస్తామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. దేశ అవసరాల దృష్ట్యా కొత్త ఉత్పత్తుల కోసం నూతన …

వైద్యుల నిర్లక్ష్యం తో మహిళ మృతి

హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోమ్‌లో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే మహిళ మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. …

నవ వధువు ఆత్మహత్య

హైదరాబాద్ : మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని నంది హిల్స్‌లో విషాదం చోటు చేసుకుంది. నవ వధువు రుక్మిణి(22) ఆత్మహత్య చేసుకుంది. అత్తమామల వేధింపులు తాళలేకనే ఆత్మహత్య …