Main

రామలింగరాజును దోషిగా ప్రకటించిన నాపంల్లి కోర్టు…

హైదరాబాద్: సత్యం కంప్యూటర్ కుంభకోణం కేసులో నాపంల్లి ప్రత్యేక న్యాయస్థానం తీర్పును వెల్లడించింది. రామలింగరాజును కోర్టు దోషిగా ప్రకటించింది. రామలింగరాజు సహా నిందితులపై నేరం రుజువు అయింది. …

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో పోలీసుల తనిఖీలు

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. రైల్వే స్టేషన్‌ను జల్లెడపట్టిన పోలీసులు స్టేషన్‌ పరిసరాలు, ప్రయాణికుల సామగ్రిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

సిద్దయ్య ఆరోగ్యం విషమంగానే ఉంది

కామినేని వైద్యులు హైదరాబాద్‌: నల్గొండ జిల్లా జానకీపురం ఎన్‌కౌంటర్‌ ఘటనలో తీవ్రంగా గాయపడి ఎల్బీనగర్‌ కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్‌ఐ సిద్దయ్య ఆరోగ్య పరిస్థిపై వైద్యులు …

పాతబస్తీలో మరో కాంట్రాక్ట్‌ మ్యారేజ్‌

హైదరాబాద్‌, ఏప్రిల్ 6: నగరంలోని పాతబస్తీలో మరో కాంట్రాక్ట్‌ మ్యారేజ్‌ గుట్టురట్టయింది. అఫీస్‌బాబానగర్‌లో 17 ఏళ్ల బాలికతో యెమన్‌ దేశానికి చెందిన ఖనీస్‌మహ్మద్‌ అనే వ్యక్తితో కాంట్రాక్ట్ …

హనుమాన్‌ యాత్రకు భారీ బందోబస్తు

వీరహనుమాన్ విజయయాత్రకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్లోని గౌలిగూడ రామ్మందిరం నుంచి తాడ్బన్ హనుమాన్ ఆలయం వరకు ఈ యాత్ర జరగనుంది. యాత్ర సందర్భంగా …

నిలకడగా సీఐ,ఎస్సై ఆరోగ్యం:భువన గిరి ఎంపీ

హైదరాబాద్: నల్గొండ జిల్లా జానకీపురం వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో గాయపడి హైదరాబాద్ం కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీఐ బాలగంగిరెడ్డి, ఎస్సై సిద్ధయ్య ఆరోగ్య పరస్థితి …

ఎన్ కౌంటర్ ఘటనాస్థలిని పరిశీలించిన డీజీపీ

హైదరాబాద్: నల్గొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురం వద్ద జరిగిన ఎన్ కౌంటర్ స్థలాన్ని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ పరిశీలించారు.

ఆండీస్ పర్వత శ్రేణుల్లో ‘మస్తాన్’ మృతదేహం

హైదరాబాద్: ప్రముఖ పర్వతారోహకుడు, గిన్నిస్ రికార్డు గ్రహీత మస్తాన్ బాబు అర్జెంటీనాలోని ఆండీస్ పర్వత శ్రేణుల్లో విగతజీవిగా కనిపించాడని అధికారులు తెలిపారు. ఈ వార్త వెలువడిన తరువాత …

హతమైంది ‘సూర్యాపేట’ దుండగులే

హైదరాబాద్: నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురలో ఈ రోజు ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందిన దుండగులు.. సూర్యాపేట కాల్పుల నిందితులేనని పోలీసులు నిర్ధారించారు.

నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు…

హైదరాబాద్:నేడు హనుమాన్ శోభయాత్ర సందర్భంగా నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గౌలిగూడ నుంచి సికింద్రాబాద్ తాడ్ బండ్ వరకు ఈ యాత్ర కొనసాగనుంది. శోభయాత్రకు …

తాజావార్తలు