Main

ఎన్ కౌంటర్ లో ఇద్దరు దుండగులు హతం

హైదరాబాద్: నల్గొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురంలో ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, దుండగులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు దుండగులు హతమయ్యారు. దుండుగుల కాల్పుల్లో నాగురాజు …

నేడు నగరంలో నీటి సరఫరా బంద్

హైదరాబాద్ : కృష్ణా మూడో దశ పనుల్లో భాగంగా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు జలమండలి ఎండీ జగదీశ్వర్ తెలిపారు. ఆదివారం నీటి …

పాత బస్తీలో 20 మంది బాల కార్మికులకు విముక్తి…

హైదరాబాద్:నగరంలోని సుల్తాన్‌షాహీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కార్డన్‌సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. గాజుల పరీశ్రమల్లో పనిచేస్తున్న 20 మంది బాలకార్మికులకు విముక్తి కలిగించారు. ఈ బాలకార్మికులు బీహార్‌కు చెందినవారిగా …

టి.కాంగ్రెస్ నేతలతో భేటీ అయిన దిగ్విజయ్ సింగ్….

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఆపార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్‌సింగ్ భేటీ అయ్యారు. గాంధీభవన్‌లో జరుగుతున్న ఈ సమావేశంలో సభ్యత్వ నమోదు, పార్టీ పరిస్థితిపై దిగ్విజయ్‌సింగ్ …

పాత గాంధీ ఆసుపత్రి వద్ద దారుణం

హైదరాబాద్: పాత గాంధీ ఆసుపత్రి వద్ద దారుణం జరిగింది. ఆటోలో ఉన్న ఉన్న మహారాష్ట్ర వాసి పై పెట్రోల్ పోసి దుండగులు నిప్పంటిచారు. గమనించిన స్థానికులు గాంధీ …

రూ. 40 లక్షలతో పట్టుబడ్డ వ్యక్తి

హైదరాబాద్:నాంపల్లి రైల్వే స్టేషన్‌లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో ఓ వ్యక్తి నుంచి ఆధారాలు లేకుండా ఉన్న రూ.40లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఆ సొమ్ముకు …

ఉద్యానవనాలుగా మారుతున్న స్మశానవాటికలు

 హైదరాబాద్‌:నగరంలోని స్మశానవాటికలన్నీ ఉద్యానవనాలుగా మారనున్నాయి. పుట్టెడు దుఖంతో వచ్చే వాళ్లకు… కాస్త రిలీఫ్ ఇచ్చేందుకు స్మశానాలను పార్కులుగా జీహెచ్ ఎంసీ మార్చబోతుంది . నగరంలో 36 గ్రేవ్‌యార్డ్‌లను …

ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

దళితులు, గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదన్నారు. ప్రతీ సంక్షేమ కార్యక్రమం …

నగరంలో కొనసాగుతున్న ఎమ్మెల్సీ పోలింగ్..

హైదరాబాద్ : నగరంలో ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కానీ కొన్ని ప్రాంతాల్లో …

మానవత్వానికి మాయని మచ్చ

మానవత్వం మరిచి కన్నతల్లినే రోడ్డుపాలు చేశారు కసాయి కొడుకులు. హైదరాబాద్ అమీర్ పేటకు చెందిన ఓ 60 ఏండ్ల వృద్ధురాలు.. భర్తతో గొడవల కారణంగా పిల్లల వద్దే …

తాజావార్తలు