ఎన్ కౌంటర్ ఘటనాస్థలిని పరిశీలించిన డీజీపీ
హైదరాబాద్: నల్గొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురం వద్ద జరిగిన ఎన్ కౌంటర్ స్థలాన్ని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ పరిశీలించారు.
హైదరాబాద్: నల్గొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురం వద్ద జరిగిన ఎన్ కౌంటర్ స్థలాన్ని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ పరిశీలించారు.
హైదరాబాద్: నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురలో ఈ రోజు ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందిన దుండగులు.. సూర్యాపేట కాల్పుల నిందితులేనని పోలీసులు నిర్ధారించారు.