జిల్లా వార్తలు

ముఖ్యమంత్రి సహాయ నిధి

గుర్రంపోడు (జనంసాక్షి): నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం ములకలపల్లి గ్రామపంచాయతీ లో శుక్రవారం సీఎం సహాయ నిధి చెక్కును ములకలపల్లి గ్రామపంచాయతీకి చెందిన పగిళ్ల ఆంజనేయులుకు ,13000 …

కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర

మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా ఉమ్మడి కమాన్ పూర్ మండలంలోని సిద్దిపల్లె, పెంచికల్ పేట్, నాగారం, రొంపకుంట, గొల్లపల్లి, గుండారం, సుందిళ్ల, చందనాపూర్ గ్రామాల్లో పీ.ఏ.సీ.ఎస్ …

నేత్రపర్వంగా బద్రేశ్వరుని పల్లకిసేవ

తాండూరు (జనంసాక్షి): పట్టణ నడిబొడ్డున కోలువుదీరిన శ్రీబావిగి భద్రేశ్వర జాతర బ్రహ్మోత్సవాలలో బాగా ఐదురోజులపాటు బద్రేశ్వరుని పల్లకిసేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు.ఇందులో బాగంగా నే మంగళవారం నుంచి శనివారం …

సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి

బెల్లంపల్లి, (జనంసాక్షి): బెల్లంపల్లి పట్టణంలోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా సిపిఐ …

అధైర్య పడొద్దు ఆదుకుంటాం : ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

పరకాల, (జనంసాక్షి): అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. …

వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో ముగిసిన విచారణ

న్యూఢిల్లీ (జనంసాక్షి): వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. పూర్తి వివరణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వారం రోజుల గడువు కోరింది. కేంద్రం కోరిక మేరకు సుప్రీం …

వేసవిలో త్రాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి :ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

తాండూరు (జనంసాక్షి):వేసవిలో త్రాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు.గురువారం హైదరాబాద్ కోకపేట్ క్యాంపు కార్యాలయంలో ఎంపీడీవోలు, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్ అధికారులు, …

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

మంథని, (జనంసాక్షి) : ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని, రైతులందరూ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కమాన్ …

దళపతి విజయ్ పై సున్నీ ముస్లిం సంస్థ ఫత్వా జారీ

తమిళ వెట్రి క‌ళ‌గం అధినేత, న‌టుడు ద‌ళ‌ప‌తి విజయ్‌ పై ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన సున్నీ ముస్లిం సంస్థ ఫత్వాజారీ చేసింది. ఆల్ ఇండియా ముస్లిం జమాత్ …

10 వేల కుంభకోణం మీద మేం చెప్పిందే నిజం : కేటీఆర్

హైదరాబాద్‌ (జనంసాక్షి) : రేవంత్ చేసిన 10 వేల కుంభకోణం మీద తాము చెప్పిందే నిజమైందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. హెచ్‌సీయూ భూములపై రూ.10 …