suryapet

బోధ రహిత సమాజానికి కృషి చేయాలి: డా.లక్ష్మీప్రసన్న

అనంతగిరి జనంసాక్షి: బోధ వ్యాధి రహిత సమాజానికి కృషి చేయాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం త్రిపురవరం వైద్యురాలు డాక్టర్ లక్ష్మీప్రసన్న అన్నారు.మంగళవారం అనంతగిరి మండల పరిధిలోని అంగన్వాడి,ఆరోగ్య,ఆశా …

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ షార్ట్ ఫిల్మ్ పోటీలు

– జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): ఈ నెల 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం, 31న సర్దార్ వల్లభాయ్ …

కమ్యూనిస్టుల ఐక్యత కోసం కృషి చేసిన మహనాయకులు ఓంకార్

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): కమ్యూనిస్టులంతా ఐక్యంగా  ఉండి ప్రజల సమస్యలపై పోరాటాలు నిర్వహించాలని కృషి చేసిన మహ నాయకులు ఓంకార్ అని ఎంసిపిఐయు రాష్ట్ర …

నిఖిల్ హత్య కేసును ఛేదించాలి

– టీపీసీసీ కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి) : నిఖిల్ హత్య కేసును వెంటనే ఛేదించాలని టీపీసీసీ కార్యదర్శి పటేల్ రమేష్ …

అన్ని వర్గాలకు విద్య వైద్యం ఆరోగ్యం అందించడమే లక్ష్యం

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ):విద్య , వైద్యం , ఆరోగ్యం అన్ని వర్గాలకు అందించడమే లక్ష్యంగా జాతీయ మానవ హక్కుల న్యాయ సేవా సంఘం పని …

హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలి

ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు ఈదుల యాదగిరి సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): హక్కుల సాధన కోసం ముదిరాజులు ఐక్యంగా పోరాడాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ …

బోధ రహిత సమాజానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి

–  జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): అన్ని శాఖల సమన్వయంతో బోధరహిత సమాజానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని …

పంచారామ శివక్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ) : కార్తీక మాసంలో ప్రతి సోమవారం పంచారామ శివక్షేత్రాల దర్శనానికి భక్తుల కొరకు సూర్యాపేట ఆర్టీసీ డిపో నుండి ప్రత్యేక …

ప్రతి యొక్కరు ఇన్సూరెన్స్ లో చేరాలి – సర్పంచ్

 గరిడేపల్లి, అక్టోబర్ 17 (జనం సాక్షి): మండలంలోని  పోనుగోడు గ్రామంలో తపాలా శాఖ వారు నూతనంగా ప్రవేశపెట్టిన  తపాలా భీమా సౌకర్యాన్ని గ్రామ సర్పంచ్ జోగు సరోజిని …

వృద్ధుల సంక్షేమం కోసం కృషి చేయాలి

– జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సోమవారం జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ …