ముఖ్యాంశాలు

పార్లమెంట్‌లో ఆఖరిపోరాటం కొనసాగిస్తాం

టీ కాంగ్రెస్‌ ఎంపీలు హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21 (జనంసాక్షి) : తెలంగాణ ప్రజల పక్షాన పార్లమెంట్‌లో ఆఖరిపోరాటం కొనసాగిస్తామని టీ కాంగ్రెస్‌ ఎంపీలు స్పష్టం చేశారు. ఆదివారం …

బయ్యారం ఉక్కు ముమ్మాటికీ తెలంగాణ హక్కే

ప్రధానికి లేఖ రాస్తా ఆంధ్రజ్యోతి పిచ్చిరాతలు మానుకో… : కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌లోకి రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రమణాచారి హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21 (జనంసాక్షి) : బయ్యారం ఉక్కు …

కిరణ్‌కుమార్‌రెడ్డికి దళితబంధు బిరుదు ప్రదానం

దళిత శంఖారావంలో సీఎం వరాల జల్లు ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో నీటి ఎద్దడి నివారణకు రూ.400 కోట్లు : ముఖ్యమంత్రి రాజమండ్రి, ఏప్రిల్‌ 21 (జనంసాక్షి) : …

మూడో రోజూ అదే జోరు

ఢిల్లీలో కొనసాగుతున్న ఆందోళనలు నిలకడగా ‘గుడియా’ ఆరోగ్యం న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 21 (జనంసాక్షి) : చిన్నారి గుడియాపై అత్యాచారాన్ని నిరసిస్తూ ఆదివారం మూడో రోజూ దేశ రాజధాని …

మానవ కంప్యూటర్‌ శకుంతల ఇకలేరు

బెంగళూర్‌, (జనంసాక్షి) : కంప్యూటర్‌ కన్నా వేగంగా లెక్కలు చేసే గణిత మేధావి శకుంతలాదేవి ఆదివారం కన్నుమూశారు. ఆమె వయసు 83 సంవత్సరాలు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో …

బ్రిజిల్‌లో పడవ ప్రమాదం

12 మంది మృతి, 15 మంది గల్లంతు రియో డి జానేరియో, (జనంసాక్షి) : బ్రిజిల్‌లోని అమెజాన్‌లో గల అరిరి నదిలో శనివారం పడవ ముగిని 12 …

అకాల వర్షం.. భారీనష్టం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 20 (జనంసాక్షి) : అకాల వర్షం రైతన్నలకు భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది. శనివారం గాలివాన, వడగల్లు పడటంతో చేతికొచ్చే దశలో ఉన్న పంటలు తీవ్రంగా …

‘పద్మ’ అవార్డుల ప్రదానం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 20 (జనంసాక్షి) : పద్మ అవార్డు గ్రహీతలకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అవార్డులను అందజేశారు.  శనివారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పద్మవిభూషణ్‌, పద్మభూ షణ్‌, …

ముషారఫ్‌కు జ్యూడిషియల్‌ కస్టడీ

ఇల్లే సబ్‌ జైల్‌ ఇస్లామాబాద్‌, (జనంసాక్షి) : పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌కు ఉగ్రవాద నిరోధక కోర్టు శనివారం మే 4 వరకు కస్టడీ విధించింది. …

చైనాలో భూకంపం

150 మందికి పైగా మృతి, వేలాది మందికి గాయాలు బీజింగ్‌, (జనంసాక్షి) : చైనాలోని సిచూన్‌ రావెన్స్‌ శనివారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం ధాటికి కకావికలమైంది. తీవ్ర …