ముఖ్యాంశాలు

పార్లమెంట్‌ ఆవరణలో టీ ఎంపీల ధర్నా

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 25 (జనంసాక్షి) : తెలంగాణపై కేంద్రం ఇచ్చిన మాటకు కట్టుబడి వెంటనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు …

పోలీసులు పశువుల్లా ప్రవరిస్తున్నారు

వారి చర్యలతో దేశం సిగ్గుపడుతోంది సుప్రీం ఆగ్రహం న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 25 (జనంసాక్షి):పోలీసుల తీరుపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారు మృగాలుగా వ్యవహరిస్తున్నారని …

మే 9న చైనాలో పర్యటిస్తా

చర్చలతో ఉద్రిక్తత పరిష్కారం ఖుర్షీద్‌ ఆశాభావం న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 25 (జనంసాక్షి): భారత్‌-చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న తరుణంలోనూ పొరుగు దేశంతో చర్చలకు కేంద్ర ప్రభుత్వం …

బ్రాహ్మణి స్టీల్స్‌ భూముల కేటాయింపు రద్దు

నేడో రేపో జీవో హైదరాబాద్‌, ఏప్రిల్‌ 25 (జనంసాక్షి): కడప జిల్లా జమ్మలమడుగులో బ్రాహ్మణిస్టీల్‌ సంస్థ ఏర్పాటు కోసం వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నసమయం లో సుమారు 11వేల …

స్వీయ రాజకీయ శక్తిగా టీఆర్‌ఎస్‌ ఎదిగితేనే తెలంగాణ

కరీంనగర్‌, ఏప్రిల్‌ 25 (జనంసాక్షి) : స్వీయ రాజకీయ శక్తిగా టీఆర్‌ఎస్‌ ఎదిగితేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ఆ పార్టీ అధినేత కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. గురువారం …

చిట్‌ఫండ్‌ బాధితులకు దీదీ బాసట

రూ.500 కోట్ల సహాయం నిందితుడి అరెస్టుకు ఆదేశాలు కోల్‌కత్తా, ఏప్రిల్‌ 24 (జనంసాక్షి) : శరదా గ్రూప్‌ ఆఫ్‌ చిట్‌ఫండ్స్‌ బోర్డు తిప్పేయడంతో సర్వస్వం కోల్పోయిన బాధితులకు …

అభిమానులే నా ఆస్తులు : సచిన్‌

ఘనంగా జన్మదిన వేడుకలు కోల్‌కొత, ఏప్రిల్‌ 24 (జనంసాక్షి) : అభిమానులే తన ఆస్తులని మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ రమేశ్‌ టెండుల్కర్‌ అన్నారు. బుధవారం ముంబైలో తన …

ప్రజల గుండె చప్పుడు మాకు తెలుసు

పేదల అభివృద్ధే మా లక్ష్యం : సీఎం కిరణ్‌ చిత్తూరు, ఏప్రిల్‌ 24 (జనంసాక్షి) : పేదప్రజల గుండె చప్పుడు తెలిసిన ప్రభుత్వం తమదని.. వారి అభివృద్ధికి …

ఎట్టకేలకు శాసనసభ స్థాయి సంఘాల నియామకం

హైదరాబాద్‌ , ఏప్రిల్‌ 24 (జనంసాక్షి) : రాష్ట్ర శాసనసభ స్థాయీ సంఘాల చైర్మన్లను నియమిస్తు శాసనసభ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. మొత్తం 12 శాసనసభ …

పంచాయతీరాజ్‌ వ్యవస్థను బలోపేతం చేస్తాం

ప్రధాని మన్మోహన్‌ న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 24 (జనంసాక్షి) : దేశ అభివృద్ధికి పంచాయతీరాజ్‌ వ్యవస్థను పరిపుష్టం చేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ పేర్కొన్నారు. బుధవారం జాతీయ …