ముఖ్యాంశాలు

మన వనరులు దోచేస్తున్న సీమాంధ్ర సర్కార్‌

బయ్యారంలోనే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలి పార్లమెంట్‌ బయట రెండోరోజూ టీ ఎంపీల ప్లకార్డుల ప్రదర్శన న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23 (జనంసాక్షి) : తెలంగాణ ప్రాంత వనరులను సీమాంధ్ర …

జలమండలి సై తెలంగాణ

తెరాస అభ్యర్థి హరీశ్‌ గెలుపు మొన్న ఆర్టీసీ, జీహెచ్‌ఎంసీ.. నేడు జలమండలిలో గెలుపు హైదరాబాద్‌లో బలపడుతున్న మనవాదం టీడీపీకి డిపాజిట్‌ గల్లంతు హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23 (జనంసాక్షి) …

‘హద్దు’ మీరుతున్న చైనా

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23 (జనంసాక్షి) : చైనా ‘హద్దు’ మీరుతూనే ఉంది. చైనా సైన్యం ఇటీవల భారత భూభాగంలోకి పది కిలోమీటర్లమేర చొచ్చుకురావడంపై ఇరుదేశాల సైన్యాలకు చెందిన …

శక్తివంతుల జాబితాలో సోనియా, మన్మోహన్‌తో పాటు కేసీఆర్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23 (జనంసాక్షి) : ఇండియాటుడే పత్రిక విడుదల చేసిన భారతదేశంలో అత్యంత శక్తి వంతుల జాబితాలో టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావుకు చోటు దక్కింది. …

బొగ్గు బొక్కేశారు

జేపీసీ నివేదిక బట్టబయలు న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23 (జనంసాక్షి) : బొగ్గు బ్లాకుల కేటాయింపుల్లో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ) తేల్చిచెప్పింది. …

రాజీనామా చేయనన్న ఢిల్లీ కమిషనర్‌

న్యూఢిల్లీ,ఏప్రిల్‌22( జనంసాక్షి): దేశ రాజధాని ఢిల్లీలో ఐదేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం కేసులో రాజీనామా వార్తలను  ఢిల్లీ పోలీసు కమిషనర్‌ నీరజ్‌ కుమార్‌ సోమవారం ఖండించారు. తన …

వానలు శుభానికే సూచకం

ఎస్సీ, ఎస్టీలకు 50 యూనిట్ల ఉచిత విద్యుత్‌ : సీఎం కిరణ్‌ మహబూబ్‌నగర్‌, ఏప్రిల్‌ 22 (జనంసాక్షి): 2004 ముందు రైతులకు రుణాలు రావాలంటే గగనంగా ఉండేదని, …

‘సంసద్‌’కు సంఘీభావం పలకండి

జాతీయ నేతలతో కోదండరామ్‌ న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 22 (జనంసాక్షి) : తెలంగాణ ప్రజల ఆకాంక్షను చాటి చెప్పేందుకు ఈనెల 29, 30 తేదీల్లో ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ …

బొత్సా.. పిస్సపిస్సగా వాగొద్దు

వనరుల దోపిడీకి వ్యతిరేకంగా మేలో మహోద్యమం బయ్యారంలో ఉక్కు కర్మాగారం స్థాపించాలి : కేసీఆర్‌ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 (జనంసాక్షి) : బొత్సా.. తెలంగాణపై పిస్సపిస్సగా మాట్లాడొద్దని …

బయ్యారం అట్టిదే… బొత్సా పరాచకాలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 (జనంసాక్షి) : బయ్యారంలో ఉన్న ఇనుప ఖనిజం అట్టిదేనని పీసీసీ అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ పరాచికాలాడారు. సోమవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో …