ముఖ్యాంశాలు

లోపాలను సరిదిద్దుకుంటాం సమన్వయంతో ముందుకు సాగుతాం

విజయవాడ సడక్‌బంద్‌ చలో అసెంబ్లీ తేదీలు ప్రకటిస్తాం టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, మార్చి 30 (జనంసాక్షి): బెంగళూరు రహదారిపై తెలంగాణ రాజకీయ జెఎసి నిర్వహించిన …

అఖిలేశ్‌పై చిదంబరం ప్రశంసల జల్లు

న్యూఢిల్లీ, మార్చి 29 (జనంసాక్షి): యూపీఏ ప్రభుత్వానికి సమాజ్‌వాది మద్దతు డోలాయమాన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తమ ప్రభుత్వానికి ఢోకా ఏమీలేదని, పూర్తిగా …

పోలీసులే రాళ్లు విసిరితే?

కాశ్మీర్‌లో ఖాకీ మార్కు అకృత్యాలు శ్రీనగర్‌, (జనంసాక్షి) : శాంతిభద్రతలను రక్షించాల్సిన పోలీసులే వీధి రౌడీల్లా ప్రవర్తిస్తే.. హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం ఉద్యమిస్తున్న వారిపై గుండాల్లాగా …

గిరిజన ప్రాంతాల్లో మొబైల్‌ సిగ్నల్‌ వ్యవస్థ

కేంద్ర ఐటీ మంత్రి కిల్లి కృపారాణి హైదరాబాద్‌, మార్చి 28 (జనంసాక్షి): గిరిజన ప్రాంతాల్లో మొబైల్‌ సిగ్నల్‌ వ్యవస్థను పటిష్టపరచేందుకు రెండు వేల కొత్త టవర్లను ఏర్పాటు …

ముషారఫ్‌కు చేదు అనుభవం

బూటు విసిరిన వకీల్‌ ఇస్లామాబాద్‌, మార్చి 29 (జనంసాక్షి): పాక్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ముషారఫ్‌కు శుక్రవారం చేదు అనుభవం ఎదురైంది. కరాచీలోని సింధ్‌ హైకోర్టుకు వచ్చినప్పుడు ఆయన …

పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం సీట్లు

ఉగాది కానుకగా తొమ్మిది నిత్యావసరాలు చౌకధరకే నవంబర్‌ నుంచి కరెంటు కష్టాలుండవ్‌ : సీఎం కిరణ్‌కుమార్‌ నల్గొండ, మార్చి 29 (జనంసాక్షి) : రానున్న పంచాయతీ ఎన్నికల్లో …

ఒత్తిళ్లకు తలొగ్గకుండా పోలీసు ఉద్యోగం చేయండి

14 ఎఫ్‌ రద్దు ఘనత మాదే పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌లో సీఎం హైదరాబాద్‌, మార్చి 28 : కర్తవ్య నిర్వహణలో నీతి, నిజాయితీ, అంకిత భావంతో పనిచేయాలని …

బాబ్లీపై ఢిల్లీలో న్యాయపోరు

అఖిలపక్షాన్ని హస్తినకు తీసుకువెళ్లేందుకు అంగీకారం విపక్షాల ఒత్తిడికి తలొగ్గిన సర్కార్‌ అన్యాయం జరుగుతుంది, రెవ్యూ పిటిషన్‌ వేయాల్సిందే: విపక్షాలు హైదరాబాద్‌, మార్చి 28 : బాబ్లీ ప్రాజెక్టు …

ముగిసిన బ్రిక్స్‌ సదస్సు చైనా అధ్యక్షుడితో మన్మోహన్‌ భేటీ

బ్రహ్మపుత్ర అంశాన్ని లేవనెత్తిన భారత్‌ డర్బన్‌, మార్చి 28 : భారత్‌తో ద్వైపాక్షిక, వాణిజ్య, రాజకీయ సంబంధాలు సుధృడంగా ఉండాలని చైనా నూతన అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఆకాంక్షించారు. …

సంజయ్‌ తరపున నేను పిటిషన్‌ వేస్తా : కట్జూ

 న్యూ ఢిల్లీ,మార్చి 28 (జనంసాక్షి) : సంజయ్‌దత్‌ తరఫున క్ష్షమాభిక్ష పిటిషన్‌ దరఖాస్తులను మహారాష్ట్ర గవర్నర్‌, రాష్ట్రపతికి పంపిస్తానని ప్రెస్‌ కౌన్సిల్‌ఆఫ్‌ ఇండి (భారత పాత్రికేయ మండలి) …