ముఖ్యాంశాలు

ఒక్కన్నే పంపుడ్రి..ఒక్క ముచ్చటే చెప్పుండ్రి

హైదరాబాద్‌, డిసెంబర్‌ 5 (జనంసాక్షి) : తెలంగాణపై ఈనెల 28న కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అఖిల పక్ష సమావేశానికి రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఒక్కో ప్రతినిధినే పంపాలని …

ఎంపీల పోరును అభినందించిన కోదండరామ్‌

హైదరాబాద్‌, డిసెంబర్‌ 5 తెలంగాణపై నిర్దిష్ట రోడ్డు మ్యాప్‌ లేకుండా కేంద్రం చేసే ప్రకటనలు నమ్మశక్యం కాదని తెలంగాణ జేఏసీ పేర్కొంది. కేవలం ఎంపీల ఒత్తిడి వల్లే …

నార్వేలో ‘ఆంధ్రా’ దంపతులకు జైలు శిక్ష

ఓస్లో, డిసెంబర్‌ 4 (జనంసాక్షి): చిన్నారిని మందలించిన కేసులో తెలుగు దంపతులు చంద్రశేఖర్‌, అనుపమలకు ఓస్లో న్యాయస్థానం మంగళవారంనాడు శిక్ష ఖరారు చేసింది. చంద్రశేఖర్‌కు 18నెలలు, తల్లి …

టీఎంపీలధిక్కారస్వరం

జైపాల్‌తో సహా ఎంపీలు డుమ్మా కాంగ్రెస్‌ హై కమాండ్‌ పరేషాన్‌ మంత్రులతో చర్చలకు నో స్వాగతించిన కోదండరామ్‌.. న్యూఢిల్లీ, నవంబర్‌ 4 (జనంసాక్షి): తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ …

ఎఫ్‌డీఐలపై నిర్ణయం వెనక్కు తీసుకోవాలి – భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) డిమాండ్‌

హైదరాబాద్‌, డిసెంబర్‌ 4 (జనంసాక్షి) : రిటైల్‌, సింగిల్‌ బ్రాండ్‌, ప్రసార రంగాల్లో ఎఫ్‌డీఐల ప్రవేశానికి అనుమతిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని భారత కమ్యూనిస్తూ …

తెలంగాణపై దండయాత్రలు ..

మహబూబ్‌నగర్‌:  డిసెంబర్‌ 4,(జనంసాక్షి) : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు షర్మిలకు తెలంగాణ సెగ తగిలింది. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ పాలమూరు యూనివర్సిటీ …

ఎఫ్‌డిఐలపై లోక్‌సభలో వాడి వేడిగా చర్చ

ఎఫ్‌డిఐలపై అనుమతులను వెనక్కి తీసుకోండి : సుష్మా సుష్మా ప్రసంగాన్ని  అడ్డుకున్న కాంగ్రెస్‌ సభ్యులు లోక్‌సభలో వాడి వేడిగా చర్చ న్యూఢిల్లీ, డిసెంబర్‌ 4 : చిల్లర …

ఇండియన్‌ ఒలంపిక్‌ ఆసోషియేషన్‌పై వేటు

ఢిల్లీ: ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వ జోక్యాన్ని సహించని అంతర్జాతీయ ఒలంపిక్‌ కమిటీ (ఐఓసీ ), ఇండియన్‌ ఒలంపిక్‌ అసోషియేషన్‌  (ఐఓఏ )పై సస్పెన్షన్‌ వేటు వేసింది. ఐఓసీ …

నార్వే దంపతులకు శిక్ష కరారు

చంద్రశేఖర్‌కు 18నెలలు.. అనుపమకు 15నెలలు….. అప్పీలుకు అవకాశం……… ఓస్లో: డిసెంబర్‌ 4,(జనంసాక్షి): కుమారుడిని హింసించారనే ఆరోపణలపై ఎలుగు దంపతులకు నార్వేలోని ఓస్లో కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. …

అధిష్టానానికి టీ-కాంగ్రెస్‌ ఎంపీల షాక్‌

న్యూఢీల్లి : డిసెంబర్‌ 4,(జనంసాక్షి): తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏడుగురు పార్లమెంట్‌ సభ్యులు చివరి నిమిషంలో అధిష్టానానికి షాక్‌ ఇచ్చారు. మంగళవారం పార్లమెంట్‌లో ఎఫ్‌డిఐలపై చర్చ జరుగుతుంది. …