ముఖ్యాంశాలు

మళ్లీ పోరుబాటలో తెలంగాణ ఉద్యోగ జేఏసీ

నవంబర్‌1 తెలంగాణ విద్రోహ దినం ఉద్యోగులపై కేసులు ఎత్తివేయాలి 10వ వేతన సవరణ సంఘాన్ని వేయండి ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌ దేవీప్రసాద్‌ హైద్రాబాద్‌, అక్టోబర్‌ 25(జనంసాక్షి): …

ఖండాంతరాల అవతల తెలంగాణ వాదం

మనషులక్కడ.. మనసులిక్కడ.. తెలంగాణ నెటిజన్స్‌ ఫోరం అమెరికా :ఖండాంతరాల అవతల తెలంగాణ వాదాన్ని వినిపిస్తున్నారు వాళ్లు..తమ లక్ష్యం, తమ ధ్యేయం తెలంగాణ రాష్ట్రమే అని ప్రకటించి దాని …

అమెరికాలో బతుకమ్మ వేడుకలు

 వాషింగ్టన్‌,అక్టోబర్‌ 22 (జనంసాక్షి): విదేశాల్లోనూ బతుకమ్మ పండగలు జోరుగా సాగుతున్నాయి. అమెరి కాలో తెలంగాణ వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బతుకమ్మ ఆడి పాడుతున్నారు. గ్రేటర్‌ ఇండి …

యశ్‌చోప్రాకు అంతిమ వీడ్కోలు

ముంబాయి: హింది చిత్ర ప్రముఖులు, రాజకీయ నేతలు సోమవారం దివంగత దర్శక నిర్మాత యాష్‌చోప్రాకు నివాళి అర్పించారు. చోప్రా(80) లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. …

పండగపూట విషాదం

సంతోష్‌ నగర్‌లో ఒకే కుంటుంబానికి చెందిన ఐదుగురి ఆత్మహత్య హైదరాబాద్‌,అక్టోబర్‌ 22(జనంసాక్షి) : హైదరాబాద్‌ సంతోష్‌నగర్‌లో విషాదకర సం ఘటన చోటు చేసుకుంది.. పండగా పూట ఆనందంగా …

పత్రికా స్వేచ్ఛకోసం ఐక్య ఉద్యమాలు

ఈ నెల 30న రాజధానిలో కలాల కవాతు అల్లంనారాయణ హైదరాబాద్‌, అక్టోబర్‌ 22 (జనంసాక్షి) : పత్రికా స్వేచ్ఛ కోసం జరిగే ఉద్యమాల్లో అందరూ కలిసి రావాలని …

బాబు పర్యటనపై భగ్గుమన్నకరీంనగర్‌

టీడీపీ కార్యాలయానికి నిప్పు తెలంగాణ విద్యార్థి సంఘం పేర ఘటనా స్థలంలో లేఖ కరీంనగర్‌ టౌన్‌, అక్టోబర్‌ 21(జనంసాక్షి): బాబు తెలంగాణ పర్యటనపై కరీంనగర్‌ భగ్గుమంది..తెలంగాణపై తేల్చకుం …

సోనియా, ప్రధానితో బహిరంగ చర్చకు సిద్ధం : కేజ్రీవాల్‌

న్యూ ఢిల్లీ,అక్టోబర్‌ 21 (జనంసాక్షి): కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రా, ఆమె కుమారుడు రాహుల్‌గాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌లు అవినీతి ఆరోపణల నుంచి బైటపడి పరిశుద్దులుగా …

డెంగీతో బాలివుడ్‌ దర్శక దిగ్గజం

యశ్‌చోప్రా కన్నుమూత ముంబాయి: బాలీవుడ్‌ సుప్రస్ధ్ది దర్శకుడు యశ్‌చోప్రా(80) ముంబైలోని లీలావతి ఆసుపత్రి లో ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన డెంగీ వ్యాధికి గురై ఈ ఆసుపత్రిలో …

అధిష్టానానికి చెప్పాల్సిందంతా చెప్పాం

జాప్యం చేస్తే రాజీనామాలే అస్త్రం : జానా న్యూ ఢిల్లీ,అక్టోబర్‌ 21 (జనంసాక్షి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అంశంపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మంత్రి జానారెడ్డి …