ముఖ్యాంశాలు

అరాఫత్‌ మరణ రహస్యం

రమల్లా: దివంగత పాలస్తీనా ఉద్యమనేత యాసర్‌ అరాఫత్‌ భౌతిక కాయాన్ని ఆయన మరణించిన ఎనిమిదేళ్ల తర్వాత శరీర అవశేషాల పరీక్ష నిమిత్తం వెలికి తీశారు. ఆయన మరణానికి …

లబ్దిదారులకే నేరుగా నగదు బదిలీ : ప్రధాని

న్యూఢిల్లీ : లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ పథకాన్ని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సోమవారం ప్రకటించారు. ఈ పథకం కింద రాయితీ మొత్తం నేరుగా లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాలకు …

ఆత్మహత్యలు చేసుకోవద్దు – టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ భరోసా ఇచ్చేందకే యాత్ర – నాగం

మహబూబ్‌నగర్‌, నవంబర్‌ 26 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎంతో దూరంలో లేదని విద్యార్థులు, యువకులు ఆత్మహత్యలు చేసుకోవద్దని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ …

జనవరి ఒకటి నుంచి నగదు బదిలీ – ప్రధాని మన్మోహన్‌సింగ్‌

న్యూఢిల్లీ, నవంబర్‌ 26 (జనంసాక్షి) : జనవరి ఒకటి నుంచి దేశంలో నగదు బదిలీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ప్రధానమంత్రి మహ్మూెహాన్‌సింగ్‌ సింగ్‌ తెలిపారు. సోమవారం రాత్రి ఢిల్లీలో …

రాజకీయాల్లో మార్పు తెస్తాంఅమ్‌ ఆద్మీ కన్వీనర్‌ కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ, నవంబర్‌ 26 (జనంసాక్షి):: రాజకీయాల్లో మార్పు తీసుకురావడమే తమ పార్టీ ఏర్పాటు ప్రధాన ఉద్దేశమని అమ్‌ ఆద్మీ నేషనల్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. …

చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐలపై 184 కింద చర్చకు డిమాండ్‌ అఖిలపక్ష సమావేశంలో బిజెపి, టిడిపి పట్టు ఉభయసభలు రేపటికి వాయిదా

న్యూఢిల్లీ,నవంబర్‌26 (జనంసాక్షి): చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది.  ఈ అంశంపై ఓటింగ్‌తో కూడిన చర్చకు భాజపా, జేడీయూ, వామపక్షాలు …

ఆనాటి మారణహోమంలోఅమరులకు కేంద్ర మంత్రి నివాళి ఆ ఘటనకు నాలుగేళ్లు పూర్తి!

ముంబయి, నవంబర్‌ 26  (జనంసాక్షి): ముంబయి మారణహోమంలో మృతి చెందిన వారికి మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారంనాడు నివాళులర్పించింది. చౌపట్టిలోని పోలీసు జింఖానా మైదానంలో సంస్మరణ సభ ఏర్పాటు …

సోనియాతో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల భేటీ త్వరగా నిర్ణయం తీసుకోవాలని వినతి సానుకూలంగా స్పందించిన మేడమ్‌

  న్యూఢిల్లీ,నవంబర్‌ 26(జనంసాక్షి):తెలంగాణపై కాంగ్రెస్‌ అధిష్టానం సీరియస్‌గా చర్చిస్తోందని, సమస్య పరిష్కారం కోసం ఓపిక పట్టాలని తెలంగాన కాంగ్రెస్‌ ఎంపీలకు యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియాగాంధీ సూచించారని …

తెలంగాణపై స్పష్టత ఇవ్వాల్సిందే: కోదండరామ్‌

మహబూబ్‌ నగర్‌,నవంబర్‌26(జనంసాక్షి): తెలంగాణ అమరులకు  జగన్‌ సోదరి షర్మిల సలాం చేయడం సరిపోదని, అమరుల త్యాగాలను గుర్తించి, వారి ఆశయాల సాధన దిశగా నడవాలని తెలంగాణ రాజకీయ …

భాజపా నుంచి జెఠ్మలానీ వెలి

  ఢిల్లీ: భాజపా సీనియర్‌నేత, ఆ పార్టీ ఎంపీ రాం జఠ్మలానీపై పార్టీ సస్పెన్షన్‌ వేటు వేసింది. గడ్కరీ నాయకత్వంతో పాటు సీబీఐ డైరెక్టర్‌ నియామకంపై పార్టీ …