ముఖ్యాంశాలు

పోలీసుల సేవలు అనిర్వచనీయం

ఏపీ పోలీసులే దేశంలోనే ‘ఆదర్శం’ పోలీసుల అమరవీరుల సంస్మరణ సభలో సీఎం హైదరాబాద్‌, అక్టోబర్‌ 21 (జనంసాక్షి): పోలీసుల సేవలను మరువబోమని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. …

తెలంగాణలో ‘రాంబాబు’ సినిమాను బహిష్కరించండి

మనపై జరిగే సాంస్కృతిక దాడిని అడ్డుకుందాం: అల్లం నారాయణ హైదరాబాద్‌, అక్టోబర్‌ 20 (జనంసాక్షి): తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విధంగా తీసిన ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ సినిమాను …

మన దర్శకునికి సీమాంధ్రుల బెదిరింపు కాల్స్‌

జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసిన ఎన్‌ శంకర్‌ హైదరాబాద్‌, అక్టోబర్‌ 20 (జనంసాక్షి): తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విదంగా చిత్రించిన కెమెరామెన్‌ గంగతో రాంబాబు సినిమాపై అభ్యతరం …

దుబాయిలో బతుకమ్మ సంబరాలు

శ్రీమార్మోగిన జై తెలంగాణ శ్రీ హోరెత్తిన తెలంగాణ ఆటా,పాట దుబాయ్‌, అక్టోబర్‌ 20 (జనంసాక్షి): దుబాయ్‌లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి..తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ …

ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మకు కోర్టు అనుమతి

హైదరాబాద్‌, అక్టోబర్‌ 19 (జనంసాక్షి): బతుకమ్మ పండుగ వేడుకలను ట్యాంకుబండుపై నిర్వహించు కునేందుకు హైకోర్టు శుక్రవారంనాడు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. బతుకమ్మ …

ఢిల్లీలో తెలంగాణ మంత్రుల ‘జానా’ బెత్త

మా మధ్య విభేదాలు లేవు : పొన్నాల న్యూఢిల్లీ, అక్టోబర్‌ 19(జనంసాక్షి):రాష్ట్ర పంచాయితీ శాఖమంత్రి జానారెడ్డి కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి జయ పాల్‌రెడ్డితో సమావేశమయ్యారు. తెలంగాణ …

ట్రాయ్‌ తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం ఆధ్వర్యంలో..

ఘనంగా ‘బతుకమ్మ’ ట్రాయ్‌ ( అమెరికా): దసరా పండుగను పురస్కరించుకొని అమెరికాలోని ట్రాయ్‌, డెట్రా యిట్‌లలో తెలంగాణవాసులు బతుకమ్మ సంబరా లు గురువారం ఘనంగా జరుపుకున్నారు. సంప్ర …

పాతబస్తీ మతసామరస్యానికి ప్రతీక

రాజీవ్‌ సద్భావన దినోత్సవంలో సీఎం హైదరాబాద్‌, అక్టోబర్‌ 19(జనంసాక్షి): పాతబస్తీ మతసామరస్యానికి ప్రతీక అని సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు..అంతర్జాతీయ సదస్సులకు హైదరాబాద్‌ వేదికగా మారిందని , …

పాతబస్తీలో పరాభవం

సీఎం ప్రసంగాన్ని అడ్డుకున్న టీజేఏసీ  సభలో మార్మోగిన జై తెలంగాణ హైదరాబాద్‌, అక్టోబర్‌ 19(జనంసాక్షి): సీమాంధ్ర సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డికి మళ్లీ తెలంగాణ సెగ తగిలింది..హైద్రాబాద్‌ వేదికగా …

యూపీఏతో దేశం అధోగతి ఎన్‌డీఏతోనే తెలంగాణ : నితిన్‌ గడ్కారీ

కరీంనగర్‌ టౌన్‌, అక్టోబర్‌18(జనంసాక్షి): యూపీఏ విధానాల వల్లే దేశం అధోగతి పాలయిందని, అందుకే కాంగ్రెస్‌ పాలనను ఇక గద్దె దింపే సమయం ఆసన్నమైందని బీజేపీ జాతీయ అధ్యక్షులు …