ముఖ్యాంశాలు

ఉత్తుత్తి ఢిల్లీ యాత్రలు వద్దు

మంత్రులు రాజీనామాలు గవర్నర్‌కు ఇవ్వండి హరీశ్‌ డిమాండ్‌ హైదరాబాద్‌, అక్టోబర్‌ 18(జనంసాక్షి): మంత్రులు ఉత్తుత్తి ఢిల్లీ పర్యటనలు చేయడం వల్ల ఒరిగేదేమీ లేదని టీఆర్‌ఎస్‌ నేత హరీష్‌ …

అవినీతి క్యాన్సర్‌లాంటిది

బాజపా పాలిత రాష్ట్రాలు అవినీతిమయం సోనియా ధ్వజం మంగుళూరు, అక్టోబర్‌18: అవినీతి మహమ్మారి కేన్సర్‌ లాంటిదని యూపీఏ అధినేత్రి సోనియగాంధీ అన్నారు..పలు రాష్ట్రాల్లో బీజేపీ అవినీతికరమన ప్రభుత్వాలను …

రూ.922 కోట్ల సత్యం ఆస్తుల అటాచ్‌

ఈడీ చరిత్రలో మొదటిసారి.. హైదరాబాద్‌, అక్టోబర్‌ 18 (జనంసాక్షి): సత్యం కుంభకోణం కేసుకు సంబంధించి రూ.822 కోట్ల ఎఫ్‌డిలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి)జప్తు చేసింది. ఈడి చరిత్రలో …

ఎన్‌జీరంగ వర్సిటీ వీసీని తెలంగాణవారినే నియమించాలి టీ జేఏసీ చైర్మన్‌ కోదండరాం

హైదరాబాద్‌,  అక్టోబర్‌ 17 (జనంసాక్షి): అగ్రికల్చర్‌  యూనివర్శిటిలో జాయింట్‌ యాక్షన్‌ కమిటీ అఖిలపక్షానికి  జేఏసీ చైర్మన్‌ కోదండరాం హాజరై మాట్లాడుతూ ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప …

జర్నలిస్టులపై వివక్ష ప్రదర్శించడం తప్పే విచారణ జరగాల్సిందే : బొత్స

హైదరాబాద్‌,  అక్టోబర్‌ 17 (జనంసాక్షి): మీడియా పట్ల వివక్ష ప్రదర్శించడం మంచి సంప్రదాయం కాదని పీసీసీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం నాడు …

ఇరిగేషన్‌ స్కాంలో గడ్కారీ శ్రీఎన్సీపీతో గడ్కారీ మిలాఖత్‌

శ్రీమహారాష్ట్రలో భాజపా ఎన్సీపీలు తోడుదొంగలు శ్రీరైతుల భూముల్ని నీటిని అక్రమంగా దోచుకున్నరు శ్రీగడ్కారీ బండారాన్ని బయటపెట్టిన కేజ్రీవాల్‌ ఢిల్లీ: సామజిక కార్యకర్త కేజ్రీవాల్‌పై అవినీతి ఆరోపణలతో సంచలనం …

నిజాయితీ అధికారి బ(ది)లి

ఐఏఎస్‌ అధికారి అశోకాఖేమ్కా స్థానచలనం వాద్రా-డీఎల్‌ఎఫ్‌ పై విచారణకు ఆదేశించిన పర్యవసానం ఛండీగఢ్‌/న్యూఢిల్లీ, అక్టోబర్‌ 16(జనంసాక్షి) :: తమ వారి కోసం ఏమైనా చేస్తామని కాంగ్రెస్‌ మరోమారు …

ప్రజా సమస్యలు గాలికొదిలి వైవిధ్యమే మాట్లాడితే అర్థం లేదు

మేధాపాట్కర్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌ 16(ఆర్‌ఎన్‌ఎ): జీవవైవిధ్య సదస్సు జరుగుతున్న తీరుపై సందీప్‌ పాండే అసంతృప్తి వెళ్లగక్కగా, మరో పర్యావరణ వేత్త మేధాపాట్కర్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. …

నవంబర్‌ 1 విద్రోహ దినం

తెలంగాణ మంత్రులు వేడుకల్లో పాల్గొనవద్దు ఉద్యమ తీవ్రతతోటే ప్రధాని గాలిమార్గంలో పోయిండు కేంద్రం మాట నిలబెట్టుకోవాలె .. తెలంగాణ ప్రకటించాలె టీ జేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌, …

తెలంగాణకోసం ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోరిన టీ మంత్రులు

హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై మాట్లాడేందుకు అక్టోబర్‌ 20తర్వాత సమయం కేటాయించాల్సిందిగా ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు టీ మంత్రులు విజ్ఞప్తి చేశారు. జీవ వైవిద్య సదస్సుకోసం …