ముఖ్యాంశాలు

పదోతరగతి, ఇంటర్‌ పరీక్షల తేదీల ప్రకటన

  హైదరాబాద్‌,నవంబర్‌23: పదోతరగతి, ఇంటర్‌ పరీక్షల తేదీలను మంత్రి పార్థసారథి ప్రకటించారు. మార్చి 6నుంచి 23వతేదీ వరకు ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి 6నుంచి …

తెలంగాణ బిల్లు పెట్టాల్సిందే రెండో రోజు టీ-ఎంపీల ధర్నా

  పార్లమెంట్‌ ప్రధాన ద్వారం వద్ద బైఠాయింపు మద్దతు పలికిన మంత్రి సర్వే న్యూఢిల్లీ, నవంబర్‌ 23:తెలంగాణ బిల్లును వెంటనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని టీ-కాంగ్రెస్‌ ఎంపీలు డిమాండ్‌ …

ప్రాణంతక డెంగీ

  ఢిల్లీ: దేశవ్యాప్తంగా డెంగీ వ్యాది విజీంభిస్తుంది. గత రెండేళ్ల కన్నా అధికంగా ప్రజలు ఈ వ్యాది బారిన పడుతున్నారు.  రోగగ్రస్తుల సంఖ్యే కాకుండా మృతుల సంఖ్యా …

11వేల పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం

  ఉపప్రణాళిక చట్టబద్ధతకు 30,1న అసెంబ్లీ సమావేశాలు త్యాగి కమిటీ నివేదికకు మంత్రివర్గం ఆమోదం 29న మరోసారి సమావేశం: డికె అరుణ హైదరాబాద్‌,నవంబర్‌23(ఆర్‌ఎన్‌ఎ): మూడు నెలల సుదీర్ఘ …

‘జనంసాక్షి’ దిన పత్రిక భేష్‌:టీఎన్జీవో అధ్యక్షుడు దేవిప్రసాద్‌

కరీంనగర్‌: నవంబర్‌ 23,(జనంసాక్షి): ‘జనంసాక్షి’ ప్రధాన కార్యలయాన్ని టీఎన్జీవో అధ్యక్షుడు దేవిప్రసాద్‌ శుక్రవారం సందర్శించారు. జనంసాక్షి ఎడిటర్‌ రహమాన్‌ పుష్పగుచ్చాన్ని అందించి స్వాగతం పలికారు. జనంసాక్షి దినపత్రిక …

నాంపల్లి కోర్టులో హీరో మంచు విష్ణుకు చుక్కెదురు

హైద్రాబాద్‌, నవంబర్‌22(జనంసాక్షి): నాంపల్లి కోర్టులో హీరో మంచు విష్ణుకు చుక్కెదురైంది. బ్రాహ్మణులపై దాడి కేసులో విష్ణు గురువారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యాడు. దీంతో ఈ సమాచారం తెలుసుకున్న …

అక్బరుద్దీన్‌ ఆగడాలకు అడ్డుకట్టవేయండి.. -హోమ్‌ మంత్రికి మహ్మద్‌ పహిల్వాన్‌ కుటుంబసభ్యుల ఫిర్యాదు

హైద్రాబాద్‌, నవంబర్‌22(జనంసాక్షి): అక్బరుద్దీన్‌ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని మహ్మద్‌ పహిల్వాన్‌ కుటుంబసభ్యులు హోమ్‌ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు. గత కొంత కాలంగా ఎంఐఎం పార్టీ …

కోమటిరెడ్డి ఇంటిని ముట్టడించిన అమరవీరుల కుటుంబాలు

హైదరాబాద్‌, నవంబర్‌ 22: తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు మండిపడ్డారు. గురువారం నాడు ఆయన ఇంటిని ముట్టడించారు. …

ఎఫ్‌.డి.ఐలపై పట్టుబట్టిన ప్రతిపక్షాలు నినాదాలతో దద్దరిల్లిన సభ లోక్‌సభ రేపటికి వాయిదా

న్యూడిల్లీ:ఎంతో కీలకమైన విదేశీ పెట్టుబడులపై లోక్‌సభలో ఖచ్చితంగా చర్చ జరగాలని ప్రతిపక్షాలు గురువారంనాడు గట్టిగా పట్టుపట్టాయి.ఈ అంశంపై ప్రతిక్షాల సభ్యులు గట్టిగా నినాదాలు చేయడంతో సభలో ఎవరు …

పార్టమెంట్‌ ఆవరణలో మార్మోగిన జై తెలంగాణ

    -తెలంగాణకు కాంగ్రెస్‌ మోసం చేస్తుంది: మందా జగన్నాదం -పార్లమెంట్‌కు టీ ఎంపీలు డుమ్మా -విప్‌ దిక్కరణ…క్రమంగా దిక్కార స్వరం పెంచాలని నిర్ణయం -తెలంగాణ బిల్లు …