ముఖ్యాంశాలు

హైటెక్స్ లో మూడు రోజులు పాటు మ్యానుఫ్యాక్చరర్స్ యూనిఫార్మ్ అండ్ గార్మెంట్ ఎగ్జిబిషన్

హైదరాబాద్  హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ లో యూనిఫాం మరియు గార్మెంట్స్ తయారీదారుల ఫెయిర్ 2022ను మరోసారి నిర్వహించేందుకు నిర్వాహకులు హైటెక్స్ లో సిద్ధం చేస్తున్నారు,  ఐదవ ఎడిషన్ …

మిషన్ భగీరథ త్రాగునీరు పూర్తి స్థాయిలో ప్రతి ఇంటికి అందించాలి: వికారాబాద్ ఎమ్మెల్య డాక్టర్ మెతుకు ఆనంద్”

మిషన్ భగీరథ త్రాగునీరు పూర్తిస్థాయిలో ప్రతి ఇంటికి అందించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్* పేర్కొన్నారు శుక్రవారం మీతో నేను కార్యక్రమంలో భాగంగా మోమిన్ పేట్* …

యువత తమ ఓటు హక్కును నమోదుచేసుకోవాలి-తహసీల్దార్ పవన్ చంద్ర.

భారత ఎన్నికల సంఘం ఆదేశానుసారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచనల మేరకు యువకులు విద్యార్థిని విద్యార్థులు17సంవత్సరాలు పైబడిన ప్రతిఒక్కరు18 ఏళ్లు నిండడాని ముందే తమ పేర్లను …

ట్యాంక్ బండు పై సర్దార్ పాపన్న విగ్రహాన్ని ప్రతిష్ట జీవో పై ధన్యవాదాలు*

రాష్ట్ర ప్రభుత్వానికి  ధన్యవాదాలు తెలిసిన గౌడజన గీతకార్మిక సంఘము. పెబ్బేరు డిసెంబర్ 02 ( జనంసాక్షి ): తెలంగాణ ప్రాంత తొలి బహుజన వీరుడు దాదాపు 35 …

బైంసాకుచేరిన కిరణ్ సెత్ సైకిల్ యాత్ర.

కాశ్మీర్ టు కన్యాకుమారి సైకిల్ యాత్రను ప్రారంభించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత,ఐఐటి ప్రొఫెసర్,స్పైక్ మసయ్ ఫౌండర్ కిరణ్ సేత్ నేడు బైంసాకు చేరుకున్నారు.సామాన్యంగా బ్రతుకు గొప్పగాఆలోచించు అనె …

అర్హులైన ప్రతి ఒక్కరు ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలి: ఎల్ బి.నగర్ శాసనసభ్యులు .దేవిరెడ్డి సుదీర్ రెడ్డి

ఆ ర్హులైన ప్రతి ఒక్కరు ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలి: ఎల్ బి.నగర్ శాసనసభ్యులు .దేవిరెడ్డి సుదీర్ రెడ్డి  స్పష్టం చేశారు. శుక్రవారం నాడు  కళ్యాణ లక్ష్మీ  షాధి …

ఎస్సై కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచితంగా ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనింగ్ కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి

కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ  ఎందరో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు సహాయ సహకారం చేస్తూ ప్రతిభావంతులైన విద్యార్థులు పేదరికం, ఆర్థిక …

ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి గా పల్లా దేవేందర్ రెడ్డి ఎన్నిక

యాదగిరి గుట్టలో నవంబరు 27-28-29 తేదీలలో జరిగిన ఏఐటీయూసీ  తెలంగాణా రాష్ట్ర మూడవ మహాసభలో ఏఐటీయూసీ  రాష్ట్ర కార్యదర్శి గా పల్లా దేవేందర్ రెడ్డి ఎన్నిక కావడం …

ఆంజనేయ, అయ్యప్ప స్వామి పడిపూజ లో పాల్గొన్న ఏడు దొడ్ల రవీందర్ రెడ్డి

నాంపల్లి మండలంలోని లక్ష్మణా పురం ,మర్రిగూడ లో ఆంజనేయస్వామి, అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో నాంపల్లి రైతు బంధు సమితి మండల కన్వీనర్ ఏడుదోడ్ల రవిందర్ రెడ్డి, …

సైన్స్ ఫెయిర్ ను విజయవంతం చేయాలి

ఈనెల 5 నుంచి 7వ తేదీ వరకు జిల్లా కేంద్రంలోని ఏవీఎం పాఠశాలలో నిర్వహించే జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ను విజయవంతం చేయాలని డిఈఓ అశోక్ …