ముఖ్యాంశాలు

అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు

నగరంలో అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న రెండు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను మల్కాజిగిరి ఎస్ఓటి,నేరెడ్ మెట్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారని రాచకొండ సీపీ …

గుమ్మడిదల మండలకేంద్రం రామ్రెడ్డి బావి గ్రామంలో భారీ అయ్యప్ప స్వామి పడిపూజ

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం రాంరెడ్డి గ్రామంలో భారతీయ జనతా పార్టీ యువమోర్చా అధ్యక్షుడు అంజిరెడ్డి ఆధ్వర్యంలో గుమ్మడిదల మండల్ రామ్ రెడ్డి భావి గ్రామంలో అయ్యప్ప …

వైభవంగా అయ్యప్ప పదునెట్టంబడి మహా పడిపూజ

హాజరైన రాజేశ్వర గురుస్వామి శివ్వంపేట నవంబర్ 30 జనంసాక్షి : కలియుగ ప్రత్యక్ష దైవం, హరిహరుల ముద్దుల తనయుడు, అయ్యప్ప స్వామి పదునెట్టాంబడి మహా పడిపూజ రామ్ …

ధరణి పోర్టల్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు :

ఎల్బీనగర్  నియోజకవర్గ్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మల్ రెడ్డి రాంరెడ్డి తెలంగాణ రైతాంగ సమస్యలపై కాంగ్రెస్ పోరు బాట  ఎల్బీనగర్ (జనం సాక్షి )ణి పోర్టల్,రుణమాఫీ,రైతు భీమా,రైతు …

*సన్నిధానంలో అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

ఈరోజు కోదాడ లోని ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వాములకు సన్నిధానంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న గాలి శ్రీనివాస్ నాయుడు స్థలం లో జరుగు కార్యక్రమానికి కోదాడ మాజీ …

యువత లక్ష్యం ఏర్పరచుకొని ఆ దిశగా పయనించాలి- శ్రీ నారాయణ కళాశాల కరస్పాండెంట్ సంతోష్ కుమార్

యువత లక్ష్యం ఏర్పరచుకొని ఆ దిశగా పయనించాలని శ్రీ నారాయణ కళాశాల కరస్పాండెంట్ సంతోష్ కుమార్ అన్నారు. విద్యతోపాటు విలువలను మానసిక ప్రవర్తనను విద్యార్థిని విద్యార్థుల కు …

ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం చేద్దాం

డా,,మల్లికార్జున రెడ్డి, పెద్దోళ్ళ గంగారెడ్డి       నిర్మల్ బ్యూరో, నవంబర్30,జనంసాక్షి,,, భాజాపా రాష్ట్ర అధ్యక్షలు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర …

పదిమందికి ఉపాధి కల్పించే విధంగా విశ్వకర్మలు ఎదగాలి :అఖిల భారత విశ్వకర్మ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథం

 అఖిల్ లోకేష్  జ్యువెలరీ షాపు ను ప్రారంభం ఎల్బీనగర్ (జనం సాక్షి ) వ్యాపారాలలో రాణించి  పదిమందికి ఉపాధి కల్పించే విధంగా విశ్వకర్మలు తయారు కావాలని  అఖిల భారత విశ్వకర్మ …

పేషెంట్ సపోర్ట్ యాప్ ఆవిష్కరించిన రోష్ ఫార్మా ఇండియా

 భారతదేశంలో రోష్ వారి బ్లూట్రీ పేషెంట్ సపోర్ట్ ప్రోగ్రాంలో భాగస్తులైన అర్హతగల రోగులకు అందుబాటులో మొబైల్ యాప్ టెక్నాలజీ ప్లాట్ఫాంతో రోగుల అనుభవం మెరుగవుతుంది. రకరకాల పేషెంట్ …

సంగారెడ్డి జిల్లా ఉద్రిక్తత..

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం పెద్దాపురంలో ఉద్రేకత చోటు చేసుకుంది రీజినల్ రింగ్ రోడ్ సర్వే పనులను పరిశీలిస్తున్న బృందాన్ని రైతులు అడ్డుకున్నారు. తమకు ఎలాంటి నోటీసులు …