ముఖ్యాంశాలు

ఎఎస్ఐ అంత్యక్రియలకు హాజరైన పలువురు ప్రముఖ నాయకులు.

జడ్పీటీసీ అనిల్ జాదవ్ అన్న ఎఎస్ఐ శ్యామ్ రావ్(53) మంగళవారం రాత్రి అనారోగ్యం కారణంగా చనిపోయారు.ఈ విషయం తెలుసుకున్న జిల్లా జడ్పీ చైర్మన్ జనార్ధన్ రాథోడ్ ఎమ్మెల్యేలు …

రోడ్డు ప్రమాదంలో ఏదుట్ల వాసి సుంకరి విజయ్ మృతి భార్యకు తీవ్ర గాయాలు

మండలంలోని ఏదుట్ల గ్రామానికి చెందిన విజయ్ భార్య శివపార్వతి అలంపూర్ మాంటిసోరి హైస్కూల్ లో చదువు తున్న తమ పిల్లలను చూసేందుకు బైకుపై వెళ్లుతుండగా గద్వాల జిల్లా …

పలు అభివృద్ధి పనులను పరిశీలించిన డిపిఓ

మండల పరిధిలోని ఏదుట్ల గ్రామంలో పలు అభివృద్ధి పనులను డిపిఓ సురేష్ కుమార్ పరిశీలించారు మొదటగా గ్రామపంచాయతీలోని ఆడిట్ రికార్డులను తనిఖీ చేసి ఎప్పటికప్పుడు  జి పి …

నిరుపేదలకు ఆపద్భాంధు.. సీఏం సహాయ నిధి

నియోజకవర్గంలోని 242 మంది లబ్ధిదారులకు సీఏంఆర్ఎఫ్ చెక్కులు అందజేత – చెక్కులను తమ బ్యాంకుఖాతాలో జమ చేసుకోవాలని లబ్ధిదారులను కోరిన మంత్రి హరీశ్ రావు సిద్దిపేట బ్యూరో …

ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టాలి

జిల్లా కలెక్టర్ పమేల  సత్పతి  యాదాద్రి భువనగిరి బ్యూరో,  జనం సాక్షి, జిల్లాలోని రోడ్లపై స్పీడ్ లిమిట్స్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ క్రమబద్దీకరణకు అన్ని చర్యలు తీసుకోవాలని …

వృద్ధులపై ప్రేమాభిమానాలు చూపాలి

జిల్లా కలెక్టర్ పమేలా  సత్పతి  యాదాద్రి భువనగిరి బ్యూరో,జనం సాక్షి. వృద్ధుల పట్ల ప్రేమ అభిమానం చూపాలని, వారిని సంరక్షించాలని జిల్లా కలెక్టరు పమేలా సత్పతి అన్నారు.బుధవారం …

మృతుడి కుటుంబానికి రజక సంఘం ఆర్థిక సహాయం

జగదేవ్ పూర్ మండల పరిధిలోని బస్వాపూర్ గ్రామంలో గత నాలుగు రోజుల క్రితం మృతి చెందిన బస్వరాజు నర్సింలు కుటుంబానికి జగదేవ్ పూర్ మండల రజక సంఘం …

కాంగ్రెస్, బిఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో రైతు సమస్యలు పరిష్కరించాలని భారీ ర్యాలీ ధర్నా

రైతు సమస్యలు పరిష్కరించేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు : బిఎల్ఆర్ మిర్యాలగూడ, జనం సాక్షి  : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  పిలుపు మేరకు  కాంగ్రెస్ …

బ్యాంక్ సేవాలను వినియోగించుకోవాలి.

టీజీబీ బ్యాంక్ అందిస్తున్న సేవలను వినియోగదారులు వినియోగించుకోవాలని గాదిగూడ టీజీబీ బ్యాంక్  మేనేజర్ జి. మౌనిత్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ  పాఠశాలలో …

కరీంనగర్లో గంగుల కమలాకర్ ఇంటికి సిబిఐ అధికారులు

కరీంనగర్::- – ఇటీవల 10 రోజుల కిందట హైదరాబాదులో జరిగిన కాపు సమ్మేళనంలో శ్రీనివాస్ అనే వ్యక్తి సిబిఐ అధికారి అని పరిచయం చేసుకొని మంత్రి గంగుల …