ముఖ్యాంశాలు

బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న మధ్యప్రదేశ్ బిజెపి పార్టీ ఇన్చార్జి మురళీధరరావు

ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని బాలాజీ గార్డెన్స్లో భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశం బుధవారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం కు ముఖ్య అతిధిగా  …

అయ్యప్ప స్వాములు కు అన్నదాన కార్యక్రమం లో జంపన దంపతులు

 శ్రీ శబరిమల అయ్యప్ప స్వామి క్షేత్రం రాయల్ ఎన్ క్లేవ్ లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జంపన విద్యావతి ప్రతాప్ దంపతులు హాజరైన అన్నదాన …

యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 5000 కోట్ల రూపాయలు కేటాయించాలి :తెలంగాణ రాష్ట్ర యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు,

యాదవులు సామాజిక, ఆర్థికంగా,రాజకీయంగా అభివృద్ధి చెందాలంటే తెలంగాణ రాష్ట్రంలో యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల …

రైతుల పట్ల చిన్న చూపు చూస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు.

టిపిసిసి నాయకులు వై.నరోత్తం జహీరాబాద్ నవంబర్ 30 (జనం సాక్షి ) కేంద్రములోని బీజేపి,రాష్ట్రంలోని టిఆర్ఎస్ రెండు ప్రభుత్వాలు గత 8 సంవత్సరాలుగా అధికారంలో ఉండి కూడా …

డిసెంబర్ 8వ తేదీ వరకు రంగంపేట మండల ఏర్పాటు ప్రకటన ఇవ్వాలి

ఏ ఒక్క పార్టీ మాతో కలిసి రాలేదు.                   * దళితులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారు  …

4న సహస్రగళ గీతార్చన

భగవద్గీత జయంతిని పురస్కరించుకొని ఈనెల 4న జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్ ఫంక్షన్ హాల్ నందు సామూహిక భగవద్గీత పారాయణం, సహస్రగళ గీతార్చన నిర్వహించనున్నట్లు దేవాలయాలు , …

ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేయాలి…

బుత్ స్థాయి నుంచి బిజెపి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని బిజెపి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళిధర్ ఠాక్రే అన్నారు. బుధవారం …

రైతుల సమస్యలను పరిష్కరించాలి

రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఆర్డీఓ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.అనంతరం ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా డీసీసీ …

రైతు రుణ మాఫీ వేంటనే చేయాలి…

కాంగ్రెస్ పార్టీ డిమాండ్.. బేల, నవంబర్ 30 ( జనం సాక్షి  ) రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రములో రైతు పోరుబాట …

విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నతస్థాయికి చేరుకోవాలి.

ఎమ్మెల్యే జోగురామన్న… బేల, నవంబర్ 30 ( జనం సాక్షి ) మండల కేంద్రము లోని కీర్తన డిగ్రీ కళాశాల అద్వర్యములో బుధవారం  ఫంక్షన్ హాల్ నిర్వహించిన …