ముఖ్యాంశాలు

మంత్రి గంగుల కమలాకర్ కు నోటీసు ఇచ్చిన సిబిఐ.

ఢిల్లీలో అరెస్ట్ అయిన శ్రీనివాస్ వ్యవహారంలో నోటీసులు. మూడు రోజుల క్రితం ఢిల్లీలోని తమిళనాడు భవన్ లో శ్రీనివాసుని అరెస్ట్ చేసిన సిబిఐ నకిలీ ఐపీఎస్ అధికారి …

ఘనంగా సుబ్రహ్మణ్యం స్వామి జన్మదిన వేడుకలు,పాల కావడి మోసిన అయ్యప్పలు, భక్తులు* పాల్గొన్న మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్

వనపర్తి జిల్లా కేంద్రంలో సుబ్రహ్మణ్యస్వామి షష్టి జన్మదిన వేడుకల సందర్భంగా వనపర్తి పట్టణంలోని గురుస్వాముల ఆధ్వర్యంలో వనపర్తి అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో గురు స్వాములు అయ్యప్పలు,భక్తులు …

ఈ నిర్మాణంలో అనుమానాలు ఎన్నో అందిన కాడికి దొచుకుందేవరు

 సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో నిర్మాణాలకు అనుమతులు ఉన్నాయా ఉంటే శ్వేత పత్రం విడుదల చేయడానికి కంటోన్మెంట్ అధికారులకు ధైర్యం ఉందా అంటున్న బోర్డ్ ప్రజానీకం టౌన్ …

కంటోన్మెంట్ అభివృద్ధికి నిరంతరం కృషి నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ

నిరంతరం కృషి చేస్తున్నట్టు కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ అన్నారు. మంగళవారం కంటోన్మెంట్లో  వార్డు ఎనిమిది లో మందాబాద్ లో 10లక్షలు, సరస్వతి నగర్ లో 5లక్షలతో …

ఘనంగా గొట్టిముక్కల వెంగాల్ రావు జన్మదిన వేడుకలు..

శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు మొజెస్ కూకట్ పల్లి జనంసాక్షి :కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్ గొట్టిముక్కల వెంగళరావు జన్మదిన వేడుకలు ఆదివారం …

కూకట్ పల్లిలో ఉదాసిన్ మఠామ్ భూమి

ఈ భూమిలో ప్రజలకు ఉపయోగపడే సదుపాయాలు కల్పిస్తాం… పీఠాధిపతులు  అగర్ దాస్, అరుణ్ దాస్…. కూకట్ పల్లి, జనంసాక్షి : కూకట్ పల్లిలో ఉన్న ఉదాసీన్ మఠానికి …

ఉద్యోగాలు సాధించేదాకా యువతకు అండగా ఎంకేఆర్ ఫౌండేషన్:ఫౌండేషన్ అధినేత, ఎమ్మెల్యే ఎంకేఆర్

ఉద్యోగాలు సాధించేవరకు యువతకు అండగా ఎంకేఆర్ ఫౌండేషన్ చేయూతనందిస్తుందని ఫౌండేషన్ అధినేత ఎమ్మెల్యే  మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. పోలీసు ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఎంకేఆర్ ఫౌండేషన్ ద్వారా …

ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి..

జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ జనం సాక్షి /కొల్చారం మండల కేంద్రం కొల్చారం లోని కస్తూర్బా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాలను మంగళవారం మెదక్ జిల్లా అదనపు …

దీక్ష దివాస్ కార్యక్రమంలో భాగంగా పండ్ల పంపిణీ చేసిన:అనిల్ గౌడ్

దీక్ష దివాస్ కార్యక్రమంలో భాగంగా సతీష్ అన్న అభిమాన సంఘం అధ్యక్షులు మార్క అనిల్ గౌడ్ ఆధ్వర్యంలో హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. ఈ …

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలి

 రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని నిరుద్యోగ భృతి చెల్లించాలని బీజేవైఎం మండల అధ్యక్షులు  బంటు విశ్వనాథ్  ఆధ్వర్యంలో  ఉప తహశీల్దార్ రాజీ రెడ్డి కి …