ముఖ్యాంశాలు

దివ్యాంగులకు బస్ పాస్ జారీ సమేళనంలో పాల్గొన్న ఎంపీపీ రాథోడ్ సజన్.

ఆర్టీసీ రీజనల్ పరిధిలో దివ్యంగుల బస్ పాస్ జారి కోసం మంగళవారం రోజున మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో వద్ద నిర్వహించిన మేళాలో ముఖ్య అతిథిగా మండల …

18 సంవత్సరాలు నిండిన వారందరూ ఓటరుగా నమోదు కావాలి.

 డిసెంబర్ 8 వరకు కొత్త ఓటర్ల నమోదు, మార్పులు సవరణలకు అవకాశం — డిసెంబర్ 3, 4 తేదీలలో ప్రత్యేక నమోదు కార్యక్రమాలు — నూతన ఓటరు …

పట్టణ అభివృద్దే లక్ష్యంగా పని చేస్తాం

మున్సిపల్ చైర్పర్సన్ స్వరూప రాణి 3వ వార్డులో సీసీ రోడ్డు పనులు ప్రారంభం చేర్యాల (జనంసాక్షి) నవంబర్ 29 : పట్టణ అభివృద్దే లక్ష్యంగా పని చేస్తామని …

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో వడ్డెరలకు అవకాశం కల్పించాలి

వడ్డెర కులాన్నికి నాయ్యబద్దంగా రావాల్సిన హక్కుల కోసంవడ్డెర కులానికి అందించాలని,వడ్డేర్లను బీసీ జాబితలో నుండి తొలగించి ఎస్టిజాబితాలో చేర్చాలి డిమాండ్ చేస్తూ సోమవారం మల్దకల్ మండల కేంద్రంలోని …

మహిళలు సఖి వన్ స్టాప్ సెంటర్ ను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలి

మహిళలు మరియు బాలికలపై హింస వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం ప్రచారం సందర్భంగా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10వ …

మున్సిపల్ లో అభివృద్ది పనులు వేగవంతం చేయాలి : అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ

రిగిరూరల్, నవంబర్ 28 ( జనం సాక్షి ) : పరిగి మున్సిపల్ లో జరుగుతున్న అభివృద్ది పనులు నాణ్యతగా చేస్తూ వేగంగా చేపట్టాలని  వికారాబాద్ జిల్లా …

సాక్షి రిపోర్టర్ రెగోటి పాండుని పరామర్శించిన టీపీసీసీ సభ్యులు బీర్ల అయిలయ్య

ఆత్మకూరు మండల సాక్షి దినపత్రిక రిపోర్టర్ రేగోటి పాండు తండ్రి రెగోటి చంద్రయ్య ఇటీవల మృతి చెందగా సమాచారం తెలుసుకున్న ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి …

ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను పరిశీలించి పెండింగులో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలి:అదనపు కలెక్టర్ రమేష్

మెదక్ ప్రతినిధి,(జనంసాక్షి):సోమవారం జిల్లా నలుమూలల నుండి వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కార నిమిత్తం సంబంధిత శాఖాధికారులకు సిఫారసు చేస్తూ అధికారులు సమస్యల పరిష్కారంలో అధికారులు …

దొంగ అరెస్ట్ సొత్తు స్వాధీనం.

తాళం వేసిఉన్న ఇంటిలో దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారని మల్కాజిగిరి డిసిపి రక్షితా మూర్తి తెలిపారు.మల్కాజిగిరి డిసిపి కార్యాలయంలో …

దండోరా ముద్యమ నేత చంద్ర స్వామికి ప్రతిష్టాత్మక కాళోజీ సేవా పురస్కారం

అవార్డు అందజేస్తున్న వల్లూరి ఫౌండేషన్ సభ్యులు ఆత్మకూర్ (ఎం) నవంబర్ 28 (జనంసాక్షి) మొరిపిరాల గ్రామానికి చెందిన దండోరా ఉద్యమ నేత నల్ల చంద్ర స్వామి మాదిగ …