ముఖ్యాంశాలు

వైభవంగా శ్రీ అయ్యప్ప స్వామిమహా పడిపూజ..

జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రంగా బాసిల్లుతున్న బర్దిపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో ఆదివారం రాత్రి నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ వైభవంగా కొనసాగింది. ఆశ్రమ …

కరాటే క్రీడల్లో చేర్యాల క్రీడాకారులు ముందంజ

కరాటే క్రీడాకారులకు బంగారు,వెండి పథకాలు చేర్యాల (జనంసాక్షి) నవంబర్ 28 : చేర్యాల ప్రాంతానికి చెందిన కరాటే క్రీడాకారులు బంగారు, వెండి పథకాలు సాధించి క్రీడల్లో ముందంజలో …

కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యాన్ని గోడౌన్ కు పంపించాలి

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యాన్ని వెంటనే తూకం వేసి గోడౌన్ కు పంపించాలని కొనుగోలు నిర్వాహకులను పిఎస్సిఎస్ చైర్మన్ గట్టు బాలకృష్ణారెడ్డి ఆదేశించారు సహకార సొసైటీ …

వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభించారు. సోమవారం మండలంలోని రైతులకు అందుబాటులో ఉండే విధంగా జడ్పిటిసి …

జాతీయస్థాయి కరాటే పోటీలో పెబ్బేరు చాంపియన్‌షిప్

హైదరాబాద్ ఉప్పల్ బండి ఆంజనేయ గార్డెన్ నందు ఆదివారం జాతీయస్థాయి కరాటే చాంపియన్‌షిప్ పోటీలలో    పెబ్బేరుకు చెందిన సుమన్ షోటూ కరాటే అకాడమీ విద్యార్థులు పాల్గొని …

ఘనంగా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు

సోమవారం శామీర్ పేట లో కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ మహాత్మా జ్యోతిరావు పూలే 132 వ వర్ధంతి …

ప్రభుత్వ ఆసుపత్రిలో….జడ్పిటీసీ భార్య ప్రసవం. సునీతారెడ్డి సూచనతో చేరిక.

కార్పొరేట్ తరహా సేవలు ఉన్నాయని ప్రశంసలు. దౌల్తాబాద్ జడ్పిటీసీ కోట్ల మహిపాల్ ముదిరాజ్. తాండూరు నవంబర్ 28(జనంసాక్షి)  తన భార్య కోట్ల ఆనంది జడ్పి చైర్ పర్సన్ …

పేదల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం

టీపీసీసీ కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): విభజన సమయంలో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా సీఎం కేసీఆర్ …

*అభాగ్యుల కు అండగా NMR అధినేత నీలం మధు గారు*

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంసొలక్పల్లి గ్రామంలో అనారోగ్యంతో చనిపోయిన చాకలి మణెమ్మ అంత్యక్రియల కార్యక్రమాలకు 5,000 రూపాయల ఆర్థిక సహకారం అందించిన NMR అధినేత నీలం మధు …

తాండూరు ప్రాంత అభివృద్ధికి నిధుల సునామి.

తాండూరు చరిత్రలో ఏకకాలంలో 134 కోట్ల నిధులను కురిపించిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి. గిరిజన బంజారా భవన్ ఏర్పాటుకు కోటి రూపాయలు మంజూరు చేయడం హర్షినియం. …