ముఖ్యాంశాలు

ఇంచార్జీ జడ్పీ చైర్మన్ గా బాలాజీ సింగ్.

టిఆర్ఎస్ తోనే ఉద్యమకారులకు గౌరవం. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,నవంబర్28 (జనంసాక్షి): జిల్లా పరిషత్ ఇంచార్జీ చైర్మన్ గా చారగొండ మండల …

కుల వ్యతిరేక సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు బాపూలే.

మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. జాతీయ బీసీ సంఘం సభ్యులు రాజ్ కుమార్ కందుకూరి. తాండూరు నవంబర్ 28(జనంసాక్షి)మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి …

బొల్లారం మున్సిపాలిటీ వార్డులలో మౌలిక వసతుల ఏర్పాటు కృషికై ఎమ్మెల్యే జిఎంఆర్

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడియా బొల్లారం మున్సిపాలిటీలో ప్రజల అవసరాలకు అనుగుణంగా వార్డులలో మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ …

మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో సీఎం కేసీఆర్ పాలన

మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): దేశంలో విద్య యొక్క ప్రాధాన్యతను తెలియజేసిన మహోపాధ్యాయులు మహాత్మా జ్యోతిరావు పూలే అని రాష్ట్ర విద్యుత్ …

త్వరలో పటాన్చెరు నియోజకవర్గంలో ఐదు 33/11 కెవి సబ్ స్టేషన్లు ఏర్పాటు

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో రోజురోజుకీ పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా నూతన సబ్ స్టేషన్లు మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు …

పటాన్చెరు నియోజకవర్గంలో ఐదు 33/11 కెవి సబ్ స్టేషన్లు ఏర్పాటు

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు నవంబర్ 28(జనం సాక్షి) పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో రోజురోజుకీ పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా ఐదు 33/11 కెవి సబ్ …

ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజారావు

 మహాత్మ జ్యోతిరావుపూలే  అందరికీ చదువు ఎంతో అవసరమని పాఠశాలలను రూపొందించారు కులం పేరుతో తరతరాలుగా అణచివేతకు గురౌతున్న బడుగు, బలహీనవర్గాల ప్రజలకు తాను అండగా నిలిచాడు. అందరికీ …

ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కొరత.

టాయిలెట్లు లేక అవస్థలు పడుతున్న విద్యార్థులు. చెప్పుకోలేని వ్యథ.. రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, (జనంసాక్షి) ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సిందేనని భారత సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించినా …

జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ లో విద్యార్థుల ప్రతభ

నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన “జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ 2022” లో విజయ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొని వివిధ విభాగాలలో బహుమతులు గెలుపొందారు. “నిత్యం …

ప్రజల్లోకి వెళ్లి అందరికి దళితబంధు పధకం అమలు చేస్తాం

దళిత బంధు ఇప్పిస్తామని దళారులు వస్తారు మోస పోవద్దు ఎమ్మెల్యే రేఖ నాయక్ ఖానాపూర్ రూరల్ 28 నవంబర్ (జనం సాక్షి): ప్రజల్లోకి వెళ్లి అందరికి దళితబంధు …