ముఖ్యాంశాలు

ఉపాధ్యాయ పదోన్నతి బదిలీల షెడ్యూల్ ను వెంటనే ప్రకటించాలి

మన ఊరు మనబడి కి  3వేల కోట్ల నిధులు విడుదల చేయాలి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మిర్యాలగూడ, జనం సాక్షి : ఉపాధ్యాయ పదోన్నతి, బదిలీల షెడ్యూల్ …

రెండున్నర లక్షల రూపాయల ఎల్ఓసి అందజేసిన జిఎంఆర్ పటాన్చెరు నియోజకవర్గము

సంగారెడ్డి జిల్లా ఐడియా బొల్లారం మున్సిపాలిటీ పరిధి:- ఆపత్కాలంలో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి …

వికారాబాద్ బయలుదేరిన మర్పల్లి నాయి బ్రాహ్మణులు.

జిల్లా కేంద్రంలో నాయి బ్రాహ్మణులు కార్పొరేట్ సెల్యూన్లకు వ్యతిరేకంగా చేస్తున్న రిలే నిరాహార దీక్షకు ఆదివారం రోజున మర్పల్లి నాయి బ్రాహ్మణులు వికారాబాద్ బయలుదేరారు. ఈ సందర్భంగా …

క్రిస్మస్ పండుగకు అన్ని ఏర్పాట్లు చేయాలి

జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): క్రిస్మస్ పండుగకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ …

మా’ ఆసోసియేషన్ నూతన కమిటి అద్యక్షుడిగా కొండ విజయ్ కుమార్

మాస్టర్స్ అథ్లెటిక్స్ నూతన అధ్యక్షులుగా కొండా విజయ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు చందానగర్ పరిధి హుడా కాలనీలో శనివారం ఏర్పాటుచేసిన సమావేశంలో కొండా విజయ్ కుమార్ …

పోలీసుల సేవలు వెలకట్టలేనివి*

పబ్లిక్ కోసం తమ లైఫ్ ను రిస్క్ లో పెట్టి పోలీసులు అందిస్తున్న సేవలు వెలకట్ట లేనివని  ఏఎస్పీ హర్షవర్ధన్  అన్నారు.శనివారం స్థానిక పోలీస్‌ స్టేషన్ లో …

ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

)హుస్నాబాద్ మండలం బంజేరుపల్లె గ్రామపంచాయతీ ఆవరణంలో శనివారం భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ …

తిరుగులేని పార్టీ బీఆర్ఎస్ : ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి

తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని  త్వరలో దేశంలోనే తిరుగులేని పార్టీగా బీఆర్ఎస్ పార్టీ అవతరించనుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ …

అంబేద్కర్ విశ్వ మానవుడు

అంబేద్కర్ విషయం మానవుడని భారతదేశానికే దిక్సూచిగా రాజ్యాంగాన్ని రచించిన మేధావి అని పలువురు డిఎస్పీ నాయకులు కోనియాడారు డిఎస్పీ దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో వంగూరు మండల …

రాజ్యాంగం దేశానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది:

:భారత రాజ్యాంగం భగవద్గీత లాంటిదని ప్రతి ఒక్కరు చదివి రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు, బాధ్యతలు తెలుసుకోవాలని అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శనివారం కలెక్టరేట్ …