ముఖ్యాంశాలు

కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా కృషి చేస్తా కార్పొరేటర్

కాలనీ వాసుల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటామని డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ అన్నారు. అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ బఠాన్ గూడా …

పోస్టల్ సేవలను ఉపయోగించుకోండి తక్కువ ప్రీమియంతో ఎక్కువ ఇన్సూరెన్స్ కవరేజ్

గరిడేపల్లి మండలంలోని గానుగబండ  గ్రామంలో శుక్రవారం పోస్టల్ సేవల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా సర్పంచ్ పంగ వీరస్వామి పాల్గొని మాట్లాడుతూ మన గ్రామంలోని ప్రజలు …

వరి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి..

జెడ్పిటిసి పద్మ వెంకటేశ్వర రెడ్డి..  గద్వాల రూరల్ నవంబర్ 25 (జనంసాక్షి):-  జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి …

ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ని కలిసిన అయ్యప్ప స్వామి మాలధారులు

మక్తల్ పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయానికి వెళ్లే రహదారి గుంతల మయంగా మారిందని అయ్యప్ప స్వామి మాలధారులు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ని కలిశారు. …

ఆధ్యాత్మిక జీవనానికి అయ్యప్ప స్వామి మాలధారణ వరం

హరిహరసుతుడు అయ్యప్ప స్వామి దీవెనలతో దీక్షలు విజయవంతం కావాలి; ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కోదాడ టౌన్ నవంబర్ 25 ( జనంసాక్షి ) ఆధ్యాత్మిక జీవనానికి …

కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం : మాజీ మంత్రి శ్రీ గడ్డం. ప్రసాద్ కుమార్*

కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి గర్భం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు శుక్రవారం వికారాబాద్ నియోజకవర్గంలోని బంటారం మండలం తురమామిడి గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు …

రాయినిగూడెం పిఎసిఎస్ గోదాములు ప్రారంభించిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

గరిడేపల్లి మండలంలోని రాయినిగూడెంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం గోదామును శుక్రవారం శుక్రవారం హుజూర్నగర్ శాసనసభ్యులు  శానంపూడి సైదిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ …

ప్రమాద బాధితులకు అంబేద్కర్ సేవా సమితి ఆర్థిక సహాయం

గత వారంలో శనివారం రాత్రి మునగాల మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించిన పడిపూజ కార్యక్రమానికి హాజరై రాత్రివేళలో తిరుగు ప్రయాణంలో ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ను …

పారదర్శకంగా డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపిక;

ఆర్టిఓఎల్. కిషోర్ కుమార్ కోదాడ టౌన్ నవంబర్ 25 ( జనంసాక్షి ) అర్హులైన పేదలకు ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పారదర్శకంగా లబ్ధిదారులకు …

నేడు దిల్సుఖ్నగర్ లో విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం : స్వర్ణకార సంఘం అధ్యక్షుడు శ్రీరామదాసు రవి చారి

విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం,దిల్సుఖ్నగర్  ఆద్వర్యంలో అపోలో వారి సౌజన్యంతో దిల్షుక్నగర్ స్వర్ణకార వీధిలో  మూడవ సారి   నవంబర్ 26 న  శనివారం నాడు   ఉచిత ఆరోగ్య శిభిరం నిర్వహిస్తున్నట్లు …