ముఖ్యాంశాలు

బాధిత కుటుంబ సబ్యులను పరామర్శించిన బలరాం జాదవ్.

మండలంలోని గోండ్ గూడ(లింగట్ల) గ్రామానికి చెందిన సిడాం మల్కు ఇటీవల మరణించారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ శుక్రవారం …

మర్యాదపూర్వకం గా కలిసిన కీసరగుట్ట ట్రస్ట్ బోర్డు మెంబర్ బత్తిని వేణు గౌడ్

పాల్గొన్న మేడ్చల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజయ్ లక్ష్మీ కంటోన్మెంట్ న్యూ బోయినపల్లి నవంబర్ 25 జనం సాక్షి బోయినపల్లి లో కార్మిక శాఖ మంత్రి క్యాంపు …

సీ.ఎం.రిలీఫ్ ఫండ్ తో ఎంతో మంది పేదలకు లబ్ది.. సుదీర్ రె

పేదల ఆరోగ్య పరిరక్షణకు సీ.యం.సహాయనిధి దోహదపడుతుంది అని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు .చంపాపేట  డివిజన్ పరిధిలోని ఉదయ్ నగర్ కాలనీకు చెందిన నాగరాజు   నోటి కాన్సర్ కు …

అంగన్వాడీ పిల్లలకు ఏకరూప దుస్తులు పంపిణీ చేసిన జడ్పీటీసీ అనిల్ జాధవ్.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పవర్ గ్రీడ్ వారి సౌజన్యంతో అంగన్వాడీ కేంద్రంలోని విద్యార్థిని విద్యార్థులకు నూతన యూనిఫాం దుస్తులు సరఫరా చేస్తోంది.ఇందులో భాగంగా శుక్రవారం రోజున …

వృద్ధులకు వికలాంగులకు కార్మికుల కు పింఛన్లు మంజూరు చేయటంలో ప్రభుత్వం షరతులు విధించవద్దు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్య గౌడ్ రంగారెడ్డి,ఇబ్రహీంపట్నం, జనంసాక్షి):- అర్హులైన వారందరికీ ఎలాంటి షరతులు విధించ కుండ పింఛన్లు మంజూరు చేయాలి అని …

పంచలింగాల ప్రాథమికొన్నత పాఠశాలకు విజెఆర్ ఫౌండేషన్ సహాయం

విద్యతోనే సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందని విజిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వర్కటం జగన్నాథ్ రెడ్డి అన్నారు. మక్తల్ మండలంలోని పంచలింగాల …

రైతాంగ సమస్యలపై తహసీల్దార్ కు వినతిపత్రం-కాంగ్రెస్

టీపీసీసీ అధ్యక్షుడి పిలుపు మేరకు గురువారం రోజున మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఆధ్వర్యంలో పలు డిమాండ్లుతో కూడిన వినతిపత్రాన్ని స్థానిక మండల తహశీల్దార్ పవన్ చంద్రకు …

జిల్లాస్థాయి లో ఉత్తమ ప్రతిభని కనబరిచిన పంజుగుల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కాంపల్లి వర్ణ ,కాంపల్లి శ్రీనిధి

కల్వకుర్తి పట్టణంలోని సిబిఎం కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఆటల పోటీలలో జిల్లాలోని కొల్లాపూర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు …

చేప పిల్లల ఉత్పత్తి కార్ప్ హాచేరీ యాజమాన్యంపై యువతకు శిక్షణ

ప్రేరెపిత ప్రజననం  ద్వారా అవసరమైన  చేప పిల్లల  ఉత్పత్తి తో  చేపల పెంపకం అధికోత్పత్తిని  సాధించగలుగుతున్నామని  పాలేరు మత్స్య పరిశోదన కేంద్రం శాస్త్రవేత్త  రవీందర్ అన్నారు. శుక్రవారం …

గ్రంథాలయలను వినియోగించుకొని మేధా శక్తి పెంపొందించుకోవాలి

జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ బంగ్లా యాదయ్య గౌడ్ దోమ నవంబర్ 25(జనం సాక్షి) గ్రంథాలయలను వినియోగించుకొని మేధా శక్తి పెంపొందించుకోవాలనీ జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ బంగ్లా యాదయ్య …