ముఖ్యాంశాలు

మృతుల కుటుంబాలకు ఎంపిపి పరామార్ష

మండల కేంద్రమైన తాడిచర్లలోని చొప్పరి రాజశేఖర్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా సోమవారం ఎంపిపి చింతలపల్లి మల్హర్ రావు, కాంగ్రెస్ యూత్ నాయకుడు బొబ్బిలి రాజు, టియుడబ్ల్యూ జె …

రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి

మండల కేంద్రమైన తాడిచర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పిఎసిఎస్) ఆధ్వర్యంలో మండలంలోని పెద్దతూండ్ల, అడ్వాలపల్లి గ్రామాల్లో సోమవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను  పిఎసిఎస్ చైర్మన్ …

మృతుల కుటుంబాలకు ఎంపిపి పరామార్ష

మండల కేంద్రమైన తాడిచర్లలోని చొప్పరి రాజశేఖర్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా సోమవారం ఎంపిపి చింతలపల్లి మల్హర్ రావు, కాంగ్రెస్ యూత్ నాయకుడు బొబ్బిలి రాజు, టియుడబ్ల్యూ జె …

ఇరుకు గదుల్లో గ్రామ పరిపాలన..

పాతవి శిథిలం,కొత్తవి ఇరుకు గదుల్లో కొనసాగింపు                                …

చేర్యాల పట్టణ అభివృద్ధికి 40లక్షలు మంజూరు

ఎమ్మెల్సీ పోచంపల్లిని కలిసిన టీఆర్ఎస్ పాలకవర్గం చేర్యాల (జనంసాక్షి) నవంబర్ 23 : చేర్యాల పట్టణ అభివృద్ధికి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి 40లక్షల సీడీఎఫ్ నిధులు మంజూరు …

ముస్త్యాలలో కొండచిలువ కలకలం

చేర్యాల  మండల పరిధిలోని ముస్త్యాల గ్రామంలోని రహదారిపై మంగళవారం రాత్రి పొడవైన కొండచిలువ కనిపించడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. రోడ్డుపై వెళ్తున్న ప్రజలు భయంతో కేకలు వేశారు. …

చేర్యాల పట్టణ అభివృద్ధికి 40లక్షలు మంజూరు

ఎమ్మెల్సీ పోచంపల్లిని కలిసిన టీఆర్ఎస్ పాలకవర్గం చేర్యాల (జనంసాక్షి) నవంబర్ 23 : చేర్యాల పట్టణ అభివృద్ధికి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి 40లక్షల సీడీఎఫ్ నిధులు మంజూరు …

గోలియా తండాలో పోడు భూముల గ్రామసభ

టేకులపల్లి, నవంబర్ 23( జనం సాక్షి ): టేకులపల్లి మండల పరిధిలోని గొల్యతండ గ్రామ పంచాయతీ లో పొడు భూముల గ్రామసభ సర్పంచ్ బొడ నిరోష అధ్యక్షతన …

పదివేల ఆర్థిక సహాయం

జనం సాక్షి కథలాపూర్ తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారికి 2000-2001 పదవ తరగతి బ్యాచ్ పదివేల రూపాయల ఆర్థిక సాయం అందించారు. వివరాల్లోకి వెళితే కథలాపూర్ మండలం సిరికొండ …

టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి.

 ప్రతి డివిజన్ నుంచి భారీగా తరలిరావాలి. టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్గోయి ప్రభాకర్. సంగారెడ్డి ప్రతినిధి నవంబర్ 22:(జనం సాక్షి): ఈనెల 27న జరగానున్న రాష్ట్ర టిడబ్ల్యూజేఎఫ్ …