ముఖ్యాంశాలు

భక్తి శ్రద్ధలతో ముగిసిన కార్తీక మాసం పూజలు..

: గత నెల రోజులుగా నిత్యం ఉదయం సాయంత్రం స్నాన దాన దీప పూజలతో హరి హరులకు ప్రీతికరమైన కార్తీక మాసం స్థానిక వేణు గోపాల స్వామి …

పి ఈ టి ఏ జిల్లా అధ్యక్షులుగా దేవత ప్రభాకర్.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. నవంబర్ 22 (జనంసాక్షి). పి ఈ టి ఏ జిల్లా అధ్యక్షులుగా దేవత ప్రభాకర్ ఎన్నికయ్యారు. మంగళవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో జిల్లా …

విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి- మండల విద్యాధికారి భూక్య సైదా నాయక్

హుజూర్ నగర్ నవంబర్ 22 (జనంసాక్షి): విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని మండల విద్యాధికారి భూక్య సైదా నాయక్ అన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల …

బాబురావు కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ ఉత్తమ్

హుజూర్ నగర్ నవంబర్ 22 (జనంసాక్షి): హుజూర్ నగర్ పట్టణ పరిధిలోని తిలక్ నగర్ 14వ వార్డుకి చెందిన డి ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ దగ్గుబాటి …

ముగిసిన అఖండ హరినామ సప్తహం.

జనం సాక్షి రూరల్ నవంబర్ 22 నిర్మల్ జిల్లా బైంసా మండలం చుచుంద్ గ్రామ సద్దేశ్వర ఆలయ ప్రాంగణంలో అఖండ హరినామ సప్తాహం వేడుకలు మంగళవారంతో ముగిసాయి. …

ఎస్ఐ లోకేష్ ను సన్మానించిన మునగాల మండల్ ప్రెస్ క్లబ్

సూర్యాపేట జిల్లా మునగాల మండల్ ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్ట్ జి ఎస్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రింట్ మీడియా సంబంధించిన జర్నలిస్టులు మంగళవారం మునగాల …

కెసిఆర్ ప్రభుత్వంలో చర్చిలకు ప్రత్యేక గుర్తింపు

అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ రేగోడు (జనం సాక్షి )నవంబర్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం లోనే చర్చిలకు ప్రత్యేక గుర్తింపు లభించిందని ప్రభుత్వం ద్వారా ప్రత్యేక …

మున్నూరుకాపు మండల అధ్యక్షులుగా నాగు శంకర్

నియామకం పత్రాన్ని అందజేసిన కోల ఉపేందర్ రావు మునగాల, నవంబర్ 22(జనంసాక్షి): మునగాల మండల పరిధిలోని నర్సింహులగూడెం గ్రామానికి చెందిన నాగు శంకర్ ‌ను మున్నూరు కాపు …

పోడు భూముల గ్రామసభ…

గ్రామ సర్పంచ్ మంజుల సత్యనారాయణ గౌడ్ జనం సాక్షి/ కొల్చారం మండలం కొంగోడు గ్రామంలో పోడు భూముల సమస్య పరిష్కారం కోసం గ్రామ సభ నిర్వహించారు. ప్రభుత్వ …

అనంతగిరి రహదారి ఎంత భద్రం

విస్తరణకు నోచని అనంతగిరి ఘాట్ రోడ్డు  తరచూ ప్రమాద ఘటనలు  పాలకుల నిర్లక్ష్యమే దీనికి కారణం  ఇప్పటికైనా పట్టించుకుంటే మేలు * అనంతగిరి మీదుగా తాండూర్ కు …