ముఖ్యాంశాలు

గ్లోబల్‌ హబ్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతాం

` నగరంలో ‘ఐటీ రంగంలో వెల్లువలా అవకాశాలు: మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్రంలో మౌలిక సదుపాయాలకు లోటు లేదని, గ్లోబల్‌ హబ్‌గా హైదరాబాద్‌ నగరాన్ని తీర్చుదిద్దుతామని ఐటీ మంత్రి …

సర్వేలో పాల్గొనని మీరా విమర్శించేది 

` ముందు కులగణనలో పాల్గొనండి ` కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావులకు దరఖాస్తు పత్రాలను పంపిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ కరీంనగర్‌(జనంసాక్షి):బీసీలపై ప్రేమ కురిపిస్తున్న బీఆర్‌ఎస్‌ నేతలు, మాజీ …

వర్గీకరణలో సీఎం కమిట్‌మెంట్‌ గొప్పది

` అభినందించిన ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ `  ఎస్సీలను 1,2,3 గ్రూపులుగా కాకుండా ఏబీసీడీలుగా వర్గీకరించండి ` సీఎం రేవంత్‌కు ఎమ్మార్పీఎస్‌ నాయకుల వినతి ` …

దోషులుగా తేలిన నేతలు చట్టసభలకు ఎలా వస్తున్నారు?

హత్యలు చేసినవారు పార్టీలను నడపడమా! ఈ ధోరణికి ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేయాలి క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన వారు తిరిగి పార్లమెంటు, శాసనసభల్లోకి ప్రవేశిస్తుండటంపై సర్వోన్నత …

అమ్మాయిలు అదరగొట్టారు

అండర్‌ 19 టీ20 వరల్డ్‌ కప్‌ విజేతగా టీమ్‌ఇండియా డిఫెండిరగ్‌ ఛాంపియన్‌గా భారత్‌ ఫైనల్‌లో అడుగు పెట్టిన భారత్‌ అక్కడా అదరగొట్టింది. రెండోసారి విజేతగా నిలిచింది. దక్షిణాఫ్రికాను …

హైదరాబాద్‌లో మరో రెండు ఐటి పార్కులు

హైటెక్‌ సిటీ తరహాలో నిర్మిస్తాం వందకోట్ల పెట్టుబడితో ముందుకొచ్చిన ‘డ్యూ’ సాప్ట్‌వేర్‌ కంపెనీ ప్రతినిధులతో చర్చించిన ఐటిశాఖ మంత్రి శ్రీధర్‌ బాబు ఇప్పుడు వచ్చినన్ని పెట్టుబడులు గత …

ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరాపై అధ్యయకమిటీ

నలుగురు ఉన్నతాధికారులతో నియామకం ` వారంలోపు నివేదిక సమర్పించాలి ` ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి):ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఏవిధంగా సరఫరా చేయాలనే దానిపై అధ్యయనం చేయాలని …

దావోస్‌ పెట్టుబడులు మన సర్కారు సాధించిన ఘనవిజయం

` విపక్షాల దుష్ప్రచారం ప్రజలు నమ్మరు ` తెలంగాణను వన్‌ ట్రిలియన్‌ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం ` దావోస్‌ ఒప్పందాలతో రాష్ట్రానికి రూ.1.80లక్షల కోట్ల పెట్టుబడులు …

ట్రాలీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

` 11 మంది కూలీలకు తీవ్రగాయాలు ` కమలాపూర్‌ మండల అంబాల వద్ద ప్రమాదం కమలాపూర్‌(జనంసాక్షి):హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలంలోని అంబాల వద్ద సోమవారం మధ్యాహ్నం రోడ్డు …

మే 15 నుంచి సరస్వతీ నది పుష్కరాలు

` మంత్రి కొండా సురేఖ హైదరాబాద్‌(జనంసాక్షి):అత్యంత వైభవంగా సరస్వతీ నది పుష్కరాలు నిర్వహిస్తామని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈ మేరకు పనులు …

తాజావార్తలు