ముఖ్యాంశాలు

పార్లమెంట్ ఎన్నికలలో 10 నుంచి 14 స్థానాలు గెలుస్తాం గాదరి కిషోర్ వి చిల్లర మాటలు

నల్గొండటౌన్, మే 15(జనంసాక్షి) పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 10 నుంచి 14స్థానాల్లో విజయం సాధిస్తామని నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి ధీమా వ్యక్తం …

మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన పెద్ది

దేవరుప్పుల, మే 15(జనం సాక్షి): దేవరుప్పుల మండలకేంద్రానికి చెందిన గోలి కృష్ణారెడ్డి తండ్రి రాజిరెడ్డి(75)ఉదయం తెల్లవారు జామున మరణించగా వారి ఇంటికి వెళ్ళి రాజిరెడ్డి పార్థివ దేహాన్ని …

గెట్ ఔట్ అంటూ అవమానం… ఆర్పి ఉద్యోగి రాజీనామా..

      ఆర్మూర్, మే 15 ( జనం సాక్షి): – మహిళ ఉద్యోగితో ఎమ్మెల్యే పైడి రాకేష్ దురుసు వ్యాఖ్యలు. లోక్ సభ ఎన్నికల …

ముందుగానే ‘నైరుతి’

` ఈ సారీ ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశం ` వాతావరణ శాఖ ప్రకటన ` మూడు రోజులు మోస్తరు వర్షాలు హైదరాబాద్‌(జనంసాక్షి):ఉక్కపోత, వడగాలులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు …

కవితకు మళ్లీ నిరాశే

` 20వరకు వరకు కస్టడీ పొడిగింపు న్యూఢల్లీి(జనంసాక్షి): ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌ కేసులో బెయిల్‌ ఆశించిన బీఆర్‌ఎల్సీ కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. ఆమె బియిల్‌ ఇవ్వని …

బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు

` అక్ష్మణ్‌ అతిగా ఊహించుకుంటున్నారు ` మీడియా సమావేశంలో జగ్గారెడ్డి వ్యాఖ్య హైదరాబాద్‌(జనంసాక్షి):లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని.. ఎక్కడా అధికార దుర్వినియోగం జరగలేదని కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ …

విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ హైవే

` ప్రయత్నాల్లో ఉన్నాం ` రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి కోసం కేంద్రంతో చర్చిస్తున్నాం ` దేశంలో హైదరాబాద్‌ను రోల్‌ మోడల్‌ సిటీగా మార్చుతాం ` ఇంకా ఎన్నో …

12 నుంచి 14 ఎంపీ సీట్లు మావే..

` డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ధీమా జయశంకర్‌ భూపాలపల్లి(జనంసాక్షి): జిల్లాలోని కాటారం మండలం దన్వాడలో శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని రాష్ట్ర డిప్యూటీ సీఎం …

వరుసగా మూడోసారి వారణాసిలో మోడీ నామినేషన్‌

` హాజరైన కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌, అమిత్‌ షా, సీఎం యోగి ` ఎన్డిఏ నుంచి చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ హాజరు ` కాశీతో నా అనుబంధం ప్రత్యేకం: …

అధిక స్థానాలు మేమే గెలుస్తాం

` కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్‌ విలీనం ఖాయం ` కారు గ్యారేజీకే పరిమితం ` ఎన్‌డీఏకు 400 సీట్లు పక్కా : లక్ష్మణ్‌ ` తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం: …