ముఖ్యాంశాలు

తప్పులు దిద్దుకుంటాం

ఎస్సీ కమిషన్‌ వేయకపోవడం తప్పే సబ్‌ప్లాన్‌ ఘనత కాంగ్రెస్‌దే : సీఎం బంగారుతల్లికి సభ ఆమోదం హైదరాబాద్‌, జూన్‌ 19 (జనంసాక్షి) : ప్రభుత్వ పరంగా ఏవైనా …

ఉత్తరాఖండ్‌లో వరదలు తగ్గుముఖం

ప్రధాని, సోనియా ఏరియల్‌ సర్వే వెయ్యి కోట్ల సాయం ప్రకటించిన కేంద్రం మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా కొనసాగుతున్న సహాయ చర్యలు డెహ్రాడూన్‌, జూన్‌ 19 …

విశ్వాస పరీక్షలో ‘నితీశ్‌’ విజయం

అనుకూలంగా 126, వ్యతిరేకంగా 24 భాజపా బాయ్‌కాట్‌ పాట్నా, జూన్‌ 19 (జనంసాక్షి) : బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ శాసనసభలో విశ్వాసం నిలబెట్టుకున్నారు. విశ్వాస పరీక్షలో విజయం …

టీ కాంగ్రెస్‌ మీటింగులు బోగస్‌

ఆంధ్రా పాలకులు ఆడిచ్చినట్లు ఆడుతున్నరు ఇక వేచి చూడలేం : కోదండరామ్‌ ఆదిలాబాద్‌/మంచిర్యాల, జూన్‌ 19 (జనంసాక్షి) : తెలంగాణ సాధన కోసం టీ కాంగ్రెస్‌ నేతలకు …

చెప్పుకో‘లేఖ’ సోనియాకు టి.కాంగ్రెస్‌ ఉత్తరం

తెలంగాణకు ప్రత్యామ్నాయం లేదు 30న భారీ బహిరంగ సభ : జానారెడ్డి హైదరాబాద్‌, జూన్‌ 18 (జనంసాక్షి) : టీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన చలో అసెంబ్లీ …

ఏపీలో టీఆర్‌ఎస్సే పెద్దపార్టీగా అవతరిస్తుంది

కేకేకు పదవిచ్చేంత పెద్దోన్ని కాదు సీమాంధ్ర పత్రికలు.. చిల్లర రాతలు కేసీఆర్‌ ఫైర్‌ హైదరాబాద్‌, జూన్‌ 18(జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రాన్ని సార్వత్రిక ఎన్నికలలోపే సాధించాలనేది తమ …

ఉత్తరాఖండ్‌ అతలాకుతలం

వరద బీభత్సానికి 81కి చేరిన మృతులు కొనసాగుతున్న సహాయక చర్యలు బాధితుల్లో తెలుగువారు మూడు వేలు డెహ్రాడూన్‌, జూన్‌ 18 (జనంసాక్షి) : భారీ వర్షాలతో ఉత్తరాఖండ్‌ …

కళంకితులంటే మేమూరుకోం…

అసెంబ్లీలో అవినీతి మంత్రుల్ని వెనకేసుకొచ్చిన సీఎం హైదరాబాద్‌, జూన్‌ 18 (జనంసాక్షి) : మంత్రులను కళంకితులు అంటే మేమూరుకోబోమని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రతిపక్షాలపై విరుచుపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా …

బీజేపీ, జేడీయూ బాహాబాహీ

బీహార్‌ బంద్‌ ఉద్రిక్తం పలువురికి గాయాలు పాట్నా, జూన్‌ 18 (జనంసాక్షి) : మొన్నటి వరకు కలిసి అధికారాన్ని అనుభవించిన బీజేపీ, జేడీయూ బీహార్‌లో బాహాబాహీకి దిగాయి. …

కాంగ్రెస్‌ నేతలను పల్లెలకు రానివ్వొద్దు

మనల్ని పట్నానికి రానివ్వకపోతే వాళ్లెట్లా పల్లెకొస్తారు? కాంగ్రెస్సే లక్ష్యంగా ఇక ఉద్యమం : కోదండరామ్‌ హైదరాబాద్‌, జూన్‌ 18 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా …