ముఖ్యాంశాలు

తెలంగాణ సాధనే సార్‌కు నివాళి కోదండరామ్‌

ఘనంగా ఆచార్య జయశంకర్‌ వర్ధంతి తెలంగాణ భవన్‌లో సిద్ధాంతకర్తకు జోహార్లు హైదరాబాద్‌, జూన్‌ 21 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే జయంశకర్‌ సార్‌కు నిజమైన …

తెలంగాణపై సీమాంధ్ర పార్టీల దొంగాట

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై సీమాంధ్ర పార్టీలు దొంగాట ఆడుతున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా పార్టీ అత్యున్నత సమావేశం మహానాడులో తీర్మానం చేశామని, కేంద్రానికి లేఖ …

తెలంగాణ ఇవ్వరు పార్టీని వీడండి : కేకే

గ్రామాల్లోకొచ్చేందుకే కాంగ్రెస్‌ ముసుగు పోరాటం కోదండరామ్‌ హైదరాబాద్‌, జూన్‌ 20 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వదని, ఈ మేరకు ఇప్పటికే సంకేతాలు వచ్చిన …

ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు విపక్షాల కుట్ర

యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియా సూరత్‌ఘర్‌, జూన్‌ 20 (జనంసాక్షి) : యూపీఏ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు విపక్షాలు కుట్ర పనుతున్నాయని యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియాగాంధీ …

గల్ఫ్‌ బాధితులను రప్పిస్తాం

శ్రీధర్‌బాబు అఖిలపక్షంలో ప్రభుత్వ చొరవకు టీఆర్‌ఎస్‌ డిమాండ్‌ హైదరాబాద్‌, జూన్‌ 20 (జనంసాక్షి) : గల్ఫ్‌ దేశాల్లో విసా ఆంక్షల కారణంగా చిక్కుకుపోయిన తెలుగువాళ్లను స్వదేశానికి రప్పిస్తామని  …

భవిష్యత్‌లో మానవ రహిత యుద్ధాలు

రక్షణ బలగాలు సైబర్‌ పరిజ్ఞానం పెంపొందించుకోవాలి ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ హైదరాబాద్‌, జూన్‌ 20 (జనంసాక్షి) : భవిష్యత్తులో మానవరహిత యుద్ధాలే ఉంటాయని మాజీ రాష్ట్రపతి ఏపీజే …

ఉత్తరాఖండ్‌ మృతులు వేల సంఖ్యలో

1800 మంది తెలుగువాళ్ల గల్లంతు ఏపీ భవన్‌కు చేరిన యాత్రికులు ఎవరికి వారే ‘యమున’ తీరం డెహ్రాడూన్‌, జూన్‌ 20 (జనంసాక్షి) : ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు, …

ప్యాకేజీలు, పొట్లాలంటే రాష్ట్ర అగ్నిగుండమే

తస్మాత్‌ జాగ్రత్త నిప్పులు చెరిగిన హరీశ్‌ హైదరాబాద్‌, జూన్‌ 20 (జనంసాక్షి) : తెలంగాణకు ప్యాకేజీలు, పొట్లాలంటే రాష్ట్రం అన్నిగుండమే అవుతుందని ఎమ్మెల్యే హరీశ్‌రావు హెచ్చరించారు. కాంగ్రెస్‌ …

ప్యాకేజీలు, పొట్లాలు మాకొద్దు

తెలంగాణకు ప్రత్యామ్నాయం లేదు టీడీపీ, కాంగ్రెస్‌ అసెంబ్లీలో డ్రామాలాడుతున్నాయి ఈటెల ఫైర్‌ హైదరాబాద్‌, జూన్‌ 19 (జనంసాక్షి) : ప్యాకేజీలు, పొట్లాలు అవసరం లేదని, తెలంగాణ రాష్ట్ర …

తెలంగాణే ఇవ్వండి

ప్రత్యామ్నాయాలు పనిచేయవు : టీ మంత్రులు హైదరాబాద్‌, జూన్‌ 19 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మినహా ప్రత్యామ్నాయాలేమీ పనిచేయవని టీ మంత్రులు పేర్కొన్నారు. …