ముఖ్యాంశాలు

అపహరించిన వారిలో తొమ్మిది మంది హతం

పీసీసీ చీఫ్‌, అతడి కుమారుడి కాల్చివేత కేంద్ర మాజీ మంత్రి శుక్ల పరిస్థితి విషమం రాయ్‌పూర్‌, మే 26 (జనంసాక్షి) : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు శనివారం అపహరించిన …

వచ్చిన తెలంగాణను అడ్డుకున్నది బాబే

జేసీ, లగడపాటి, బాబు తోడుదొంగలు నీకు దమ్ముంటే మహానాడులో తీర్మానం చెయ్‌ టీఆర్‌ఎస్‌ నేత కడియం హైదరాబాద్‌, మే 26 (జనంసాక్షి) : వచ్చిన తెలంగాణను నాడు …

ఎట్టకేలకు.. సబిత, ధర్మాన రాజీనామా ఆమోదం

విస్తరణపై ఊహాగానాలు హైదరాబాద్‌, మే 26 (జనంసాక్షి) : ఎట్టకేలకు రాష్ట్ర మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి రాజీనామాలను గవర్నర్‌ నరసింహన్‌ ఆదివారం ఆమోదించారు. వైఎస్‌ఆర్‌ …

రాజీనామా చేయనంటే చేయను

బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్‌ రాజీనామా చేయబోను : శ్రీనివాసన్‌ కోల్‌కతా, మే 26 (జనంసాక్షి) : తన పదవికి రాజీనామా చేయనంటే చేయనని బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్‌ …

దాడితో ధైర్యం కోల్పోవద్దు

ప్రధాని మన్మోహన్‌ కాంగ్రెస్‌ నేతల సాహసాన్ని ప్రశంసించిన సోనియా మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం రాయ్‌పూర్‌, మే 26 (జనంసాక్షి) :మావోయిస్టుల దాడితో ప్రజలు ధైర్యం …

తగ్గని భానుడి భగభగలు

130 మందికిపైగా మృతి హైదరాబాద్‌, మే 25 (జనంసాక్షి) : భానుడి ప్రతాపానికి రాష్ట్రం అగ్నిగోళంగా మారింది. తెల్లవారక ముందు నుంచే ఎండలు మండుతున్నాయి. ఆరు గంటల …

నేను తప్పుచేయలేదు.. తప్పుకోను

బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్‌ ‘అల్లుడి’కి ఐదు రోజుల పోలీసు కస్టడీ ముంబయి, మే 25 (జనంసాక్షి) : ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ అభియోగాలు ఎదుర్కొంటున్న చెన్నై సూపర్‌కింగ్స్‌ …

అదో అద్భుతం భారత్‌-చైనా ‘సరిహద్దు’ పరిష్కారం

ఆంటోని తిరువనంతపురం, (జనంసాక్షి) : భారత్‌-చైనా సరిహద్దు విదాదం శాంతియుతంగా పరిష్కారమవడం ఒక అద్భుతమని భారత రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ అన్నారు. శనివారం కేరళలోని …

భారత్‌ను డిజైనింగ్‌ హబ్‌గా మారుస్తాం

పవర్‌లూమ్‌ కార్మికులకు ఆరోగ్య బీమా కేంద్ర మంత్రి ఆనంద్‌శర్మ హైదరాబాద్‌, మే 25 (జనంసాక్షి) : భారతదేశాన్ని డిజైనింగ్‌ హబ్‌గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని కేంద్ర వాణిజ్య, …

నూతన న్యాయ విధానంతో బెట్టింగ్‌కు చెక్‌

కపిల్‌ సిబల్‌ న్యూ ఢిల్లీ, మే 25 (జనంసాక్షి) : నూతన న్యాయ విధానంతో బెట్టింగ్‌కు చెక్‌ పెట్టవచ్చని కేంద్ర న్యాయశాఖ మంత్రి కపిల్‌ సబిల్‌ తెలిపారు. …