ముఖ్యాంశాలు

కాంగ్రెస్‌ మోసం చేసింది అందుకే పార్టీ వీడుతున్న

తెలంగాణ కోసమే ఈ నిర్ణయం : కేకే హైదరాబాద్‌, మే 31 (జనంసాక్షి) : ‘కాంగ్రెస్‌ పార్టీ మోసం చేసింది.. అందుకే పార్టీ వీడుతున్న’ని సీడబ్ల్యూసీ మాజీ …

నేతలకు రక్షణ కల్పిస్తాం

పట్టణ ప్రాంతాల్లో మావోయిస్టుల దాడులపై ముందస్తు సమాచారముంది అనారోగ్యంతో అమెరికాలో ఆగా : షిండే న్యూఢిల్లీ, మే 30 (జనంసాక్షి) : మావోయిస్టుల హిట్‌లిస్ట్‌లో ఉన్న నేతలకు …

మహిళా ఉద్యమకారిణి వీణా మజుందార్‌ కన్నుమూత

న్యూఢిల్లీ, మే 30 (జనంసాక్షి) : ప్రఖ్యాత మహిళా ఉద్యమకారిణి డాక్టర్‌ వీణా మజుందార్‌ కన్నుమూశారు. పార్లమెంట్‌ తదితర చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలంటూ చికరిదాకా పోరాడిన …

రూ.53 వేల కోట్లతో ప్రణాళిక వ్యయం

ఏపీ సృజనాత్మక పథకాలు : అహ్లువాలియా న్యూఢిల్లీ, మే 30 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రణాళిక వ్యయం రూ.53 వేల కోట్లతో రూపొందించామని ప్రణాళిక సంఘం …

బెంగాలీ దర్శకుడు ఘోష్‌ ఇకలేరు

పిన్న వయసులో ప్రతిభ చాటిన రితూపర్ణ 12 జాతీయ అవార్డులు సొంతం కోల్‌కతా, మే 30 (జనంసాక్షి) : ప్రఖ్యాత బెంగాలీ దర్శకుడు రితుపర్ణో ఘోష్‌ (49) …

ఈ బంధం బలమైనదే

థాయిలాండ్‌-భారత్‌ కీలక ఒప్పందాలు నేరస్తుల అప్పగింత ఖైదీల మార్పిడి శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపు బ్యాంకాక్‌, (జనంసాక్షి) : భారత్‌ – థాయిలాండ్‌ మధ్య స్నేహ బంధం …

మందా, కేకే, వివేక్‌, వినోద్‌కు పచ్చజెండా

టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారు జూన్‌ 2.. నిజాం కాలేజే వేదిక రాజయ్యకు బెర్త్‌ ఖరారు కాలేదు వీరి రాక వెయ్యి ఏనుగుల బలం : కేసీఆర్‌ …

వాయుగుండంగా అల్పపీడనం

హైదరాబాద్‌లో భారీ వర్షం విశాఖపట్నం/హైదరాబాద్‌, మే 29 (జనంసాక్షి) : వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. బుధవారం మధ్యాహ్నం వాతావరణ కేంద్రం అధికారులు మాట్లాడుతూ …

పాక్‌లో అమెరికా ఎయిర్‌ బాంబింగ్‌

తాలిబాన్‌ నం.2 వలి`ఉర్‌`రహ్మాన్‌తో సహా పలువురి మృతి ఇస్లామాబాద్‌,మే 29 (జనంసాక్షి) : తాలిబన్‌ అల్‌ఖైదా ఉగ్రవాదులకు స్వర్గధామంలా మారిన పాకిస్తాన్‌లోని ఉత్తర వాజిరిస్తాన్‌ గిరిజన  ప్రాంతంపై …

డెడ్‌లైన్‌ ముగిసింది

గోడదూకేందుకు టీ ఎంపీలు సిద్ధం కార్యకర్తలతో వివేక్‌ భేటీ హైదరాబాద్‌, మే 29 (జనంసాక్షి) : తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు అధిష్టానానికి విధించిన డెడ్‌లైన్‌ గురువారంతో ముగిసింది. …