Main

కలంకితుల రాజీనామాకు డిమాండ్‌

– రాజ్యసభలో లలిత్‌ మోదీ రభస న్యూఢిల్లీ,జులై21(జనంసాక్షి): పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాంధీ తదితరులు సమావేవాలకు హాజరయ్యారు. లోక్‌సభ …

ఎల్లమ్మ తల్లికి సీఎం కేసీఆర్‌ పట్టు వస్త్రాల సమర్పణ

హైదరాబాద్‌,జులై21(జనంసాక్షి): బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మ¬త్సవం వైభవంగా జరిగింది. వేద మంత్రోఛ్చరణాల మధ్య ఘనంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. అమ్మవారికి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  రాష్ట్ర …

తలసాని రాజీనా(డ్రా)మా

– రాజ్‌భవన్‌ ముందు టీడీపీ ధర్నా – నేనెప్పుడో రాజీనామా చేశా – మంత్రి తలసాని హైదరాబాద్‌,జులై21(జనంసాక్షి): తలసాని రాజీనామా వ్యవహారం మళ్లీ రాజుకుంది. ఆయనను బర్తరఫ్‌ …

మెమన్‌కు 30న ఉరి

– క్షమాభిక్ష పిటీషన్‌ కొట్టివేత ముంబయి,జులై21(జనంసాక్షి): ముంబయి వరుస పేలుళ్ల కేసులో దోషి యాకూబ్‌ మెమన్‌ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను సుప్రీం కోర్టు మంగళవారం కొట్టివేసింది. ఉరిశిక్ష …

జర్నలిస్టులకు హెల్త్‌ కార్డులు

– దస్త్రంపై సీఎం కేసీఆర్‌ సంతకం – అల్లం హర్షం హైదరాబాద్‌,జులై21(జనంసాక్షి): రాష్ట్రంలోని వర్కింగ్‌, విశ్రాంత జర్నలిస్టులకు ఆరోగ్య కార్డులు జారీ చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలు …

ఆ మంత్రులు తప్పుకోరు

– పార్లమెంటును సజావుగా నిర్వహిస్తాం – మోదీ, వెంకయ్య – నేటి నుంచి పార్లమెంట్‌ సమావేశాలు న్యూఢిల్లీ,జులై20(జనంసాక్షి):  పార్లమెంటు సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని… …

కేంద్రంతో అంశాలవారిగానే సఖ్యత

– ఎంపీ జితేందర్‌ రెడ్డి న్యూఢిల్లీ,జులై20(జనంసాక్షి):కేంద్రంతో అంశాల వారీగానే సఖ్యత కొనసాగుతుందని తెలంగాణ రాష్ట్ర సమితి లోక్‌సభ పక్షనేత జితేందర్‌రెడ్డి అన్నారు. వివిధ అంశాలపై కేంద్రాన్ని నిలదీస్తామని …

కరువు కోరలు విరిచేద్దాం వలసలు నిలువరిద్దాం

– మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రాజెక్టులు నిర్మిద్దాం హైదరాబాద్‌,జులై20(జనంసాక్షి):మహబూబ్‌ నగర్‌ జిల్లా లో వలసల నివారణకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఇందుకు గాను జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణం …

నాలుగో’సారి’

– భూ ఆర్డినెన్సు జారీ! న్యూఢిల్లీ జులై20(జనంసాక్షి): వివాదాస్పద భూబిల్లును మోడీ ప్రభుత్వం నాలుగోసారి ఆర్డినెన్స్‌ రూపంలో జారీ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. పార్లమెంటు ఉభయ సభల్లో …

గవర్నర్‌ దంపతుల పుష్కరస్నానం

హైదరాబాద్‌,జులై20(జనంసాక్షి): గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు సోమవారం ఉదయం రాజమండ్రిలోని వీఐపీ పుష్కరఘాట్‌లో పుష్కరస్నానం ఆచరించారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలిక్టాపర్‌లో రాజమండ్రి చేరుకున్న గవర్నర్‌ దంపతులకు అధికారులు …