బిజినెస్

వాటర్‌గ్రిడ్‌లో అవినీతి ధార

సొంత వ్యక్తికే టెండర్లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌,ఏప్రిల్‌4(జనంసాక్షి): తెలంగాణ లో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన వాటర్‌ గ్రిడ్‌ పదకంపై కాంగ్రెస్‌ ముప్పేట దాడి చేస్తోంది. తెలంగాణలో ప్రభుత్వం చేపట్టిన …

రాజ్యాంగబద్దంగానే నిర్ణయాలు

రాజ్‌భవన్‌ వివరణ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 4(జనంసాక్షి): తనపై ఒక విూడియాలో వచ్చిన వార్తకథనాలపై గవర్నర్‌ నరసింహన్‌ తరపున రాజ్‌ భవన్‌ అదికారులు వివరణ ఇచ్చారు. గవర్నర్‌ కు ఉద్దేశాలు …

జీహెచ్‌ఎంసీ కైవసానికి సర్వశక్తులొడ్డాలి

మంత్రులతో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌3(జనంసాక్షి): త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీని మేయర్‌ పదవి దక్కించుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రులను కోరారు. పలువురు మంత్రులు, …

ఘర్‌వాపసీతో భాజపాకు చుక్కెదురు

తగ్గుతున్న మోదీ పాపులారిటీ ఇండియాటుడే-సిసిరో సర్వే వెల్లడి న్యూఢిల్లీ,ఏప్రిల్‌3(జనంసాక్షి): ఎన్డీఏ ప్రభుత్వాన్ని ‘ఘర్‌ వాపసి’ కార్యక్రమం విపరీతంగా దెబ్బతీస్తోందని ఓ సర్వేలో వెల్లడైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వంపై …

డ్రస్సింగ్‌ రూంలో నిఘా కెమెరా

గోవాలోని ఓ స్టోర్‌లో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి షాక్‌ పోలీసులకు ఫిర్యాదు, నిందితుల అరెస్టు గోవా,ఏప్రిల్‌3(జనంసాక్షి): సెలవు దినాలు గడపడానికి గోవా వచ్చిన కేంద్ర మానవవనరుల …

చట్టబద్దంగానే ఎంట్రీ ట్యాక్స్‌ : మంత్రి మహేందర్‌రెడ్డి

హైదరాబాద్‌,ఏప్రిల్‌3(జనంసాక్షి): చట్ట ప్రకారమే ఆంధ్రా వాహనాలకు పన్ను వసూలు చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి  స్పష్టంచేశారు.  పదేళ్లు ఉమ్మడి రాజధాని అని చట్టంలో ఉంది. …

భూసేకరణ చట్టానికి వ్యతిరేక పోరు

జంతర్‌ మంతర్‌ నుంచి పార్లమెంటు వరకు 22న దిల్లీలో ర్యాలీ.. కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ,ఏప్రిల్‌3(జనంసాక్షి): భూసేకరణ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఆమ్‌ఆద్మీపార్టీ ఆందోళనకు సిద్దమైంది. ఈనెల 22న దిల్లీ …

పార్లమెంటరీ సెక్రటరీల అధికారాలపై త్వరలో స్పష్టత

10 నెలల పాలనపై సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,ఏప్రిల్‌2(జనంసాక్షి): పార్లమెంటరీ సెక్రటరీల బాధ్యతలపై త్వరలోనే తెలంగాణ సీఎం కేసీఆర స్పష్టత ఇవ్వనున్నారు. మరోవైపు పాలనపై మంత్రులు పట్టు …

రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు

బ్యాంకులు కరుణించవా? ప్రధాని మోదీ ఘాటైన వ్యాఖ్యలు ముంబై,ఏప్రిల్‌2(జనంసాక్షి): ఆర్థిక అభివృద్ధిలో బ్యాంకులదే కీలకపాత్ర అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ ఆర్థిక స్థితిగతులను దృష్టిలో …

ఇద్దరికే మంచి రోజులు

జలజాలం భారీ స్కాం 19న ఢిల్లీలో భారీ ర్యాలీ రాహుల్‌ పాల్గొంటారు.. దిగ్విజయ్‌ సింగ్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌2(జనంసాక్షి): దేశంలో ఇద్దరికే మంచి రోజులు వచ్చాయని వారిద్దరు  ప్రధాని మోడీ, …