జాతీయం

ఉత్తరాఖండ్‌లో మరోసారి క్లౌడ్‌ బరస్ట్‌

మెరుపు వరదలతో ఇళ్లు,రోడ్లు ధ్వంసం ` ప్రవాహంలో కొట్టుకుపోయిన ట్రాక్టర్‌ ` ఎనిమిది మంది కార్మికుల గల్లంతు ` సీఎం ధామికి మోదీ ఫోన్‌ డెహ్రాడూన్‌(జనంసాక్షి):ఉత్తరాఖండ్‌లో మరోసారి …

రైల్వే రిజర్వేషన్‌ విధానంలో మరో కీలక మార్పు..

` అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి న్యూఢల్ల్‌ీి(జనంసాక్షి):రిజర్వేషన్‌ విధానానికి సంబంధించి రైల్వే బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సాధారణ రిజర్వేషన్‌ టికెట్లకూ ఆధార్‌ అథెంటికేషన్‌ను …

 జార్ఖండ్‌ మావోయిస్టు పార్టీకి భారీ నష్టం

` ముగ్గురు మావోయస్టుల మృతి ` మృతుల్లో కేంద్రకమిటీ సభ్యుడు సహదేవ్‌ రాంచీ(జనంసాక్షి):మావోయిస్టులకు మరో భారీ ఎదుదెబ్బ తగిలింది. ఆ సంస్థకు చెందిన ముగ్గురు మావోయిస్టులను రaార్ఖండ్‌లో …

విమర్శలు కాదు.. దర్యాప్తు చేయించాలి

` రాహుల్‌ గాంధీ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం తీరును తప్పుపట్టిన మాజీ సీఈసీ ఎస్‌. వై.ఖురేషీ న్యూఢల్లీి(జనంసాక్షి):కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విషయంలో కేంద్ర ఎన్నికల …

సుప్రీం కోర్టు ప్రాంగణంలో ఫొటోలు, రీల్స్‌పై నిషేధం!

` సర్క్యులర్‌ జారీ చేసిన సర్వోన్నత న్యాయస్థానం న్యూఢల్లీి(జనంసాక్షి):సుప్రీంకోర్టు ప్రాంగణంలోని హై సెక్యూరిటీ జోన్‌లో ఫొటోలు, రీల్స్‌ చేయడం, వీడియోలు తీయడంపై సర్వోన్నత న్యాయస్థానం నిషేధం విధిస్తూ …

ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్‌ ప్రమాణం

రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణం చేయించిన ద్రౌపది ముర్ము హాజరైన ప్రధాని మోడీ, పలువురు ప్రముఖులు న్యూఢల్లీి(జనంసాక్షి):భారత నూతన ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ శుక్రవారం ఉదయం 10 …

అమెరికాతో కలిసి చేస్తాం

ఐటీ సంస్థలను కాపాడుకుంటాం ` కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ కీలక వ్యాఖ్యలు వాషింగ్టన్‌(జనంసాక్షి):అమెరికా అధ్యక్షుడు ‘డొనాల్డ్‌ ట్రంప్‌’ ఇండియన్‌ ఔట్‌సోర్సింగ్‌ కంపెనీలపై కఠినమైన చర్యలు తీసుకుంటున్న …

ఆత్మప్రబోధానుసారం ఓటువేయండి

దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కండి ఎంపీలకు జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి విజ్ఞప్తి భారత ఆత్మ కోసం జరిగే ఎన్నికగా భావించాలని పిలుపు ప్రజాస్వామ్యం బలోపేతం చేయాలని వీడియో …

అసోంలో జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డికి అపూర్వ స్పందన

ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతిస్తే ప్రజాస్వామ్యం సజీవం దేశంలోని ఎంపీలందరికీ ఇదొక సదావకాశం గుహవటిలో జస్టిస్‌ బీఎస్‌ రెడ్డికి స్వాగతం పలికిన నేతలు నేను ఉదారవాద, రాజ్యాంగ …

త్వరలో మరిన్ని ఆధారాలు బయటపెడతా

` ఎన్నికల సంఘం, భాజపా కుమ్మక్కయ్యాయి ` తమ ఓట్లు దొంగిలిస్తే బిహార్‌ ప్రజలు సహించబోరు ` ‘ఓటర్‌ అధికార్‌ యాత్ర’లో రాహుల్‌ గాంధీ పట్నా(జనంసాక్షి): ‘ఓట్‌ …