సీమాంధ్ర

శ్రీవారి సొమ్ములను ధార్మిక పనులకే వినియోగించాలి

ఏపీ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు తిరుమల,నవంబర్‌12(జ‌నంసాక్షి): తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే ప్రతి రూపాయి ధార్మిక కార్యక్రమాలకే వినియోగించాలని భాజపా ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు …

భక్తిప్రపత్తులతో అమ్మవారి బ్ర‌హ్మోత్స‌వలు

        పెద్దశేష వాహనంపై ఊరేగిన పద్మావతి తిరుపతి,నవంబరు12(జ‌నంసాక్షి): తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్ర‌హ్మోత్స‌వాలు వైభవంగా సాగుతున్నాయి. భక్తులకు అనుమతి లేకున్నా …

పాఠశాల విద్యార్థుల ఆరోగ్యంపై ఆందోళన

ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద పెట్టాలంటున్న పార్టీలు విజయవాడ,నవంబర్‌12(జ‌నంసాక్షి): కరోనా కాలంలో పాఠశాలలు ప్రారంభించిన సందర్భంగా అనేక మంది విద్యార్థులు టీచర్లు వైరస్‌ బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది. …

సిఎం జగన్‌తో కేంద్రబృందం భేటీ

    పంటనష్టాలపై చర్చించిన అధికారులు త్వరగా సాయం అందేలా చూడాలని కోరిన ప్రభుత్వం వివరాలు వెల్లడించిన మంత్రి కన్నబాబు అమరావతి,నవంబర్‌11(జనంసాక్షి): ఎపిలో వరదల వల్ల పంటనష్టాన్‌ఇన …

తిరుమల ఆలయంలో దీపావళి ఆస్థానం

ఆర్జిత సేవలను రద్దు చేసిన టీటీడీ తిరుమల,నవంబర్‌11(జనంసాక్షి): శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా నవంబరు 14వ తేదీన ‘దీపావళి ఆస్థానాన్ని’ టీటీడీ శాస్రోక్తంగా నిర్వహించనుంది. దీపావళి …

విశాఖలో కిడ్నాప్‌ కలకలం

విశాఖపట్టణం,నవంబర్‌11(జనంసాక్షి): విశాలో కిడ్నాప్‌ ఉదంతం కలకలం రేపింది. స్థానిక ఎంవీపీ కాలనీలో రాకేష్‌ అనే యువకుడు కిడ్నాప్‌నకు గురయ్యాడు. రాకేష్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కారులో బలవంతం …

బిజెపి విజయం అభినందనీయం: పవన్‌

విజయవాడ,నవంబర్‌11(జనంసాక్షి): బిహార్‌ అసెంబ్లీ, ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం అభినందనీయమని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ అన్నారు. మోదీ నాయకత్వంపై ప్రజలు ఉంచిన నమ్మకానికి నిదర్శనమన్నారు. ఎన్డీఏ కూటమి …

వీర జవాన్‌ మరణిస్తే కనీసం సంతాపం కూడా తెలపరా?

టీడీపీ నేత అచ్చెన్నాయుడు విశాఖపట్టణం,నవంబర్‌11((జనంసాక్షి)): వీరజవానుల మరణాల్లో కూడా కులాన్ని బట్టి సాయం చేయడం వైసీపీ ప్రభుత్వానికే చెల్లిందని టీడీపీ నేత అచ్చెన్నాయుడు తప్పుబట్టారు. వజ్రపుకొత్తూరు మండలానికి …

జిజిహెచ్‌లో కార్పోరేట్‌ వైద్యం

మంత్రి రంగనాథ్‌ రాజు గుంటూరు,నవంబర్‌11 (జనంసాక్షి): సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందడంపై మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని మంత్రి రంగనాథ్‌ రాజు తెలిపారు. జీజీహెచ్‌లో జిల్లా ఇంఛార్జ్‌ …

జిల్లాల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాం

మంత్రి అప్పలరాజు ఒంగోలు,నవంబర్‌11((జనంసాక్షి)): జిల్లాల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని మంత్రి అప్పలరాజు ప్రకటించారు. అరకు పార్లమెంట్‌ను 2 జిల్లాలుగా చేయాలన్నది సీఎం జగన్‌ ఆలోచన అని చెప్పారు. …

తాజావార్తలు