Cover Story

రక్షణరంగంలో వియత్నాంకు బాసట

– 12 ఒప్పందాలపై సంతకాలు – వియత్నాంలో పీఎం మోదీకి ఘనస్వాగతం న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 3(జనంసాక్షి): భారత ప్రధాని నరేంద్రమోదీ వియత్నాం పర్యటన సందర్భంగా పలు ఒప్పందాలపై అంగీకారం …

సార్వాత్రిక సమ్మె సక్సెస్‌

– దేశవ్యాప్తంగా స్థంభించిన జనజీవనం న్యూఢిల్లీ/హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 2(జనంసాక్షి):  దేశ వ్యాప్తంగా కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మెతో జనజీవనం స్తంభించింది. రవాణా రంగం పూర్తిగా మూసుకుపోయింది.  కార్మిక సంఘాల …

నేడుదేశవ్యాప్త సార్వాత్రిక సమ్మె

– స్థంభించనున్న జనజీనం న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 1(జనంసాక్షి):కార్మిక సంఘాల పిలుపుమేరకు నేడు దేశవ్యాప్తంగా సమ్మె సైరన్‌ మోగనుంది. కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీ, కార్మిక మంత్రి దత్తాత్రేయలు సమ్మెను విరమించుకోవాలని …

హైదరాబాద్‌కు జలగండం

– కుండపోత వర్షం – నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు – అత్యవసరమైతేనే బయటికి రండి – జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ – హుస్సేన్‌సాగర్‌ గేట్లు ఎత్తివేత – ఏడుగురు …

జీఎస్టీ బిల్లుకు సభ ఆమోదం

– బిల్లు ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్‌ – ఏకాభిప్రాయం వెలిబుచ్చిన సభ్యులు – 10వ రాష్ట్రంగా తెలంగాణ నమోదు హైదరాబాద్‌,ఆగస్టు 30(జనంసాక్షి): జీఎస్‌టీ బిల్లుకు తెలంగాణ ప్రభుత్వం …

క్రీడారత్నాలకు పురస్కారాలు

– పీవీ సింధుకు ఖేల్‌రత్న పురస్కారాలు న్యూఢిల్లీ,ఆగస్టు 29(జనంసాక్షి):జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్‌ లో క్రీడా అవార్డుల ప్రధానోత్సవం కన్నుల పండువగా జరిగింది. క్రీడాకారులకు, …

ఒలింపిక్స్‌ విజేతలకు సచిన్‌ సత్కారం

– క్రీడాకారులు హైదరాబాద్‌,ఆగస్టు 28(జనంసాక్షి): రియో ఒలింపిక్స్‌లో సత్తా చాటిన పీవీ సింధు, సాక్షి మలిక్‌, దీపా కర్మాకర్‌ను మాజీ క్రికెటర్‌, రాజ్యసభ సభ్యుడు సచిన్‌ టెండూల్కర్‌ …

తెలంగాణ ప్రయోజనాలకోసమే మహాఒప్పందం

– మంత్రి హరీష్‌ రావు పవర్‌పాయింట్‌ ప్రజేంటేషన్‌ హైదరాబాద్‌,ఆగస్టు 27(జనంసాక్షి):మంత్రి హరీష్‌ రావు మరో సరికొత్త ప్రయోగాన్ని అమలు చేశారు. మంత్రులు విలేకరుల సమావేశాలు పెట్టడం సాధారణమే. …

ఇంకొంతకాలం ఓపిక పట్టండి

– జర్నలిస్టుల సమస్యలపై మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,ఆగస్టు 26(జనంసాక్షి): ఈ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లే అయినందున సమస్యల పరిష్కారం విషయంలో కొంత సమయం పడుతుందని, దీనిని ప్రతి …

కాశ్మీర్‌ ప్రజలు శాంతి కోరుకుంటున్నారు

– ముఫ్తీతో కలిసి మీడియాతో రాజ్‌నాథ్‌ శ్రీనగర్‌,ఆగస్టు 25(జనంసాక్షి): కాశ్మీర్‌లో శాంతి నెలకొనాలని యావత్‌ దేశం కోరుకుంటోందిన, ఇక్కడి ప్రజలు ఆకాంక్ష కూడా అదేనని  కేంద్ర ¬ంశాఖ …