కరీంనగర్

*మా దేహం ముక్కలైన దేశాన్ని ముక్కలు కానివ్వం

చరిత్ర వక్రీకరిస్తే ఖబర్దార్ * మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ కరీంనగర్ బ్యూరో (జనం సాక్షి) : ఎస్ఎఫ్ఐ రాష్ట్ర 4వ మహాసభల సందర్భంగా కరీంనగర్ విచ్చేసిన …

దళిత బంధు మాదిరిగానే కల్లుగీత కార్మికులందరికీ గీతన్న బంధు ప్రకటించాలి

ములుగు బ్యూరో,సెప్టెంబర్14(జనం సాక్షి):- బుధవారం రోజున ములుగు మండలం బండారిపల్లి గ్రామంలోనీ తాటి వనంలో కల్లుగీత కార్మిక సంఘం సమావేశం  పొన్నం రాజు గౌడ్ అధ్యక్షత  జరుగగా …

54వ రోజుకు చేరుకున్న నిరసన దీక్షలు…

జనం సాక్షి న్యూస్ సెప్టెంబర్ 14 ; మండల పరిధిలోని అరూర్ గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు 54వ నిరసన దీక్షలు నిర్వహించారు.ఈ …

విద్యార్థులు రాజకీయంగా ఎదగాలి

–ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ కరీంనగర్ టౌన్ సెప్టెంబర్ 14(జనం సాక్షి) ఎస్ఎఫ్ఐ రాష్ట్ర 4వ మహాసభల ప్రారంభ ఉపన్యాసం సందర్భంగా ప్రణాళిక …

ఎర్రబెల్లివి ఊసరవెల్లి మాటలు

ఉద్యమంలో పాల్గొనకుండానే మంత్రి పదవి – బూతులు తిట్టిన నోటితోనే కేసీఆర్‌పై పొగడ్తలా? – అధికారం కోసం అడ్డదారులు తొక్కే చరిత్ర ఎర్రబెల్లిది – కేసీఆర్ దగ్గర …

చిక్ మద్దూర్ లో డ్రైనేజీ పనులు ముమ్మరం

హత్నూర (జనం సాక్షి) మండలం పరిధిలోని చిక్ మద్దూర్ గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.గ్రామ సర్పంచి శ్రీనివాస్ రెడ్డి క్షేత్ర స్థాయిలో …

*ప్రభుత్వం చేసే అభివృద్ధికి ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలో చేరికలు*

ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మునగాల, సెప్టెంబర్ 14(జనంసాక్షి): పేదల అభ్యున్నతికి టిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. బుధవారం …

*వృద్ధాప్య వితంతు వికలాంగుల ఆసరా పింఛన్లు పంపిణీ*

మునగాల, సెప్టెంబర్ 14(జనంసాక్షి): మండలంలోని గణపవరం గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 57సంవత్సరాలు నిండిన వారికి వృద్ధాప్య, వితంతు, వికలాంగుల మరియు …

తెలుగుదేశం ప్రభుత్వంలోనే రాష్ట్ర అభివృద్ధి: టిడిపి జిల్లా ఇన్చార్జి రామిని హరీష్

బచ్చన్నపేట సెప్టెంబర్ 14 (జనం సాక్షి) తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో అభివృద్ధి జరిగిందని జనగామ జిల్లా టిడిపి ఇన్చార్జ్ రామిని హరీష్ అన్నారు. బుధవారం …

ఋషీ పంచమి వేడుకల్లో బలరాం జాదవ్

బజార్ హత్నూర్ (జనం సాక్షి ) : బజార్ హత్నూర్ మండలం టెంబి మంజీరాం తాండ లో ఏర్పాటు చేసిన ఋషీ పంచమి వేడుకలకు శ్రీ సంత్ …

తాజావార్తలు