కరీంనగర్

94,770 ఫిర్యాదులకు 92,302కి పరిష్కారం

ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌ స్మితాసబర్వాల్‌ కరీంనగర్‌, నవంబర్‌ 26 (ఎపిఇఎంఎస్‌): ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 92,302 ఫిర్యాదులు  పరిష్కారం చేసినట్లు జిల్లా కలెక్టర్‌ స్మితాసబర్వాల్‌ …

మార్పు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌

కరీంనగర్‌, నవంబర్‌ 26 : మాతా, శిశుమరణాలు తగ్గించేందుకు ఉద్దేశించిన మార్పు కార్యక్రమం పకడ్బందిగా అమలు చేయుటకు సిబ్బందికి పూర్తి అవగాహన కలించాలని జిల్లా కలెక్టర్‌ స్మితా …

టెంపోట్రాక్స్‌ వాహనం బహిరంగ వేలం

కరీంనగర్‌, నవంబర్‌ 26 : జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయంనకు సంబంధించిన టెంపోట్రాక్స్‌ వాహనాన్ని మంగళశారం ఉదయం 11.00గంటలకు బహిరంగ వేలం వేయబడునని జిల్లా పౌరసంబంధాల అధికారి …

యువజనోత్సవాలు ప్రారంభం

ఖమ్మం జిల్లాలోని డిగ్రీ  కళాశాలలకు నిర్వహిస్తున్న జిల్లా   స్థాయి యువజనోత్సవాలు సోమవారం ఖమ్మం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలల్లో ప్రారంభమయ్యయి ఎస్సార్‌ అండ్‌ బీజీఎన్నార్‌ కళాశాలలో క్రీడల,ఖమ్మం …

పాడి రైతుల సంక్షేమమే ధ్యేయం

కొహెడ : పాడి రైతుల సంక్షేమమె ధ్యేయంగా జిల్లా డెయిరీ పనిచేస్తుందని కరీంనగర్‌ జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘం ఛైర్మన్‌ సీహెచ్‌ రాజేశ్వరరావు తెలిపారు. కొహెడ పంచాయతీ …

ఎన్‌సీసీ ఆధ్వర్యంలో 5కె రన్‌

గోదావరిఖని : వారోత్సవాలను పురస్కరించుకుని గోదావరి ప్రభుత్వ డిగ్రి కళాశాల ఎన్‌సీసీ విభాగం ఆధ్వర్యంలో 5కె రన్‌ నిర్వహించారు. జ్యోతినగర్‌ మేడిపల్లి సెంటర్‌ నుంచి గోదావరిఖని గంగానగర్‌వరకు …

బావిలో పడి యువకుని మృతి

చిగురుమామిడి: ఇందుర్తి గ్రామంలో చంద్రకాంత్‌ అనే మతిస్థిమితంలేని యువకులు ప్రమాదవశాత్తూ బావిలో పడి మృతిచెందాడు. అతని కుటుంబ సభ్యలెవరూ ఇంకా సంఘటన స్థలానికి చేరుకోలేదు.

సిగ్నలింగ్‌ వ్వవస్థలో సాంకేతికలోపం నిలిచిన రైళ్లు

పెదప్దల్లి : కరీంనగర్‌ జిల్లా పెద్దపల్లి రైల్వేస్టేషన్‌ సిగ్నలింగ్‌ వ్వవస్ధలో సాంకేతిక లోపం ఏర్పడింది. ఈకారణంగా కాజీపేట బాలార్ష మార్గంలో పలు రైళ్లు నిలిచిపోయాయి. పెద్దపల్లిలో జైపూర్‌ …

సిగ్నల్స్‌ పనిచేయక నిలిచిపోయిన రైళ్లు

కరీంనగర్‌: సిగ్నల్స్‌ పనిచేయక పెద్దపల్లి వద్ద పలు రైళ్లు నిలిచిపోయాయి. పెద్దపల్లి రైల్వే స్టేషన్‌ వద్ద సిగ్నల్‌ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా ఈ మార్గాంలో …

తెలంగాణ వాదాన్ని గెలిపించండి : పాతూరి సుధాకర్‌రెడ్డి

కరీంనగర్‌: ఉత్తర తెలంగాణ ఉపాధ్యాయ నియోజక వర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ వాదాన్ని గెలిపించాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి పాతూరి సుధాకర్‌రెడ్డి కోరారు. తనను భారీ మెజారిటీతో …