కరీంనగర్

గోరఖ్‌పూర్‌ రైలు బోగీ కింద మంటలు

రామగుండం : కరీంనగర్‌ జిల్లా రామగుండంలో ఎర్నాకుళంనుంచి బరౌని వెళ్తున్న గోరఖ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగీ కింద చక్రానికి బ్రేకు లైనర్‌ పట్టుకోవటంతో శనివారం ఉదయం మంటలు  …

గిరిజనుల ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి

భద్రాచలం పాల్వంచ రెవెన్యు బివిజన్ల పరిధిలోని ఇందిరమ్మ గృహ నిర్మాణాలను రాష్ట్ర గృహనిర్మాణశాఖ చీఫ్‌ ఇంకజినీర్‌ ఈశ్వరయ్య పరిశీలించారు. హౌసింగ్‌ అధిరారులతో ప్రధానంగా ఏజెన్సీ మండాలాల్లో గిరిజన …

భద్రతా ప్రమాణాల లోపంతోనే రోడ్డు ప్రమాదాలు

రాజీవ్‌ రహదారి విస్తరణ పనులను పరిశీలించిన సభాసంఘం కరీంనగర్‌: రాజీవ్‌ రహదారి విస్తరణ పనుల పరిశీలన కొనసాగుతోంది. రెండో రోజు సభాసంఘం కరీంనగర్‌ జిల్లా ముగ్దుం వద్ద …

‘జనంసాక్షి’ దిన పత్రిక భేష్‌:టీఎన్జీవో అధ్యక్షుడు దేవిప్రసాద్‌

కరీంనగర్‌: నవంబర్‌ 23,(జనంసాక్షి): ‘జనంసాక్షి’ ప్రధాన కార్యలయాన్ని టీఎన్జీవో అధ్యక్షుడు దేవిప్రసాద్‌ శుక్రవారం సందర్శించారు. జనంసాక్షి ఎడిటర్‌ రహమాన్‌ పుష్పగుచ్చాన్ని అందించి స్వాగతం పలికారు. జనంసాక్షి దినపత్రిక …

ఉద్యోగులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి:టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్‌

  కరీంనగర్‌ నవంబర్‌ 23 జనంసాక్షి : తేది 23-11-2012నస్థానిక ఐఎంఏ భవనంలో జిల్లా టీఎన్జీవోల కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశకు టీఎన్జీవో ల జిల్లా …

ప్రైవేట్‌ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించాలి

కరీంనగర్‌, నవంబర్‌ 23 : పట్టణంలోని ఒక ప్రముఖ ప్రైవేట్‌ ఆసుపత్రిపై ఆరోపణలు వెలువెత్తడంతో ఆసుపత్రిని సీజ్‌ చేసినట్టు డిఎం హెచ్‌ఓ అధికారి నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం …

పేదలకు అంత్యోదయ కార్డులు జారీ

కరీంనగర్‌, నవంబర్‌ 23 : బోయిన్‌పల్లి మండలంలోని 999 మందికి అంత్యోదయ కార్డులను శుక్రవారం అధికారులు జారీ చేశారని మండల అధికారి రాజమోహన్‌ తెలిపారు. శుక్రవారం ఆయన …

సూర్యాపేట టిఆర్‌ఎస్‌ సభను విజయవంతం చేయాలి

కరీంనగర్‌, నవంబర్‌ 23 (: సూర్యాపేటలో జరగనున్న టిఆర్‌ఎస్‌ మహాసభకు కరీంనగర్‌ జిల్లా నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు, నేతలు పాల్గొనాలని ఆ పార్టీ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు …

ఇద్దరు ఎంపీడీవోలు సస్పెషన్‌

కరీంనగర్‌,నవంబర్‌22: ఉపాధిహావిూ పనుల్లో అక్రమాలకు పాల్పడిన ఇద్దరు ఎంపీడీవోలపై జిల్లా కలెక్టర్‌ సస్పెషన్‌ వేటు వేశారు. ఇప్పటికే వీరిపై ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టారు. కోహెడ, మల్హర్‌ …

ప్రజా సమస్యలపై టిఆర్‌ఎస్‌ పోరాటం 30 నుంచి జనవరి 10 వరకు పల్లెబాట

కరీంనగర్‌,నవంబర్‌22: ఈనెల 30 నుంచి జనవరి 10దాకా నిర్వహించే పల్లెబాటను విజయవంతం చేసేందుకు గ్రామ, మండల కమిటీలు కృషి చేయాలని టిఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు …