ఆదిలాబాద్
పిచ్చికుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులకు గాయాలు
బెజ్జూరు: మండలంలోని సంజీవనగర్ గ్రామానికి చెందిన శైలజ, తన్హాబేగం పిచ్చికుక్కల దాడిలో గాయపడ్డారు. శుక్రవారం స్థానిక పీహెచ్సీలో వైద్య చికిత్సలు నిర్వహించారు.
తాత్కాలికంగా విద్యుత్ సరఫరా
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలోని సింగరేణి రీజియన్కు తాత్కాలికంగా విద్యుత్ సరఫరాను పునరుద్దరించారు. దఆదివారం నాటికి పూర్తి స్ధాయిలో విద్యుత్ను పునరుద్దరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
- దాతృత్వం చాటుకున్న హెడ్ కానిస్టేబుల్ వెంకోజి
- విద్యుత్ షాక్ తో వెంకటేష్ గౌడ్ మృతి….
- రాష్ట్రంలో మరో ప్రమాదం
- అయ్యప్ప భక్తులకు గుడ్న్యూస్
- 150 ఏళ్లు పూర్తి చేసుకున్న వందేమాతర గీతం
- మీసేవ కేంద్రాల్లో జిరాక్స్ ల పేరుతో నిలువు దోపిడి
- ‘హస్తమే’ ఆధిక్యం
- ప్రాణం తీసిన బీడీ
- పసికందుకు సరిపడా పాలు లేని తల్లులు
- అక్రమంగా తరలించిన సిమెంట్ స్వాధీనం
- మరిన్ని వార్తలు




