ఆదిలాబాద్

‘ప్రాణహిత’కు జాతీయ హోదా కల్పించాలి

ఆదిలాబాద్‌, ఆగస్టు 2 : ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం ద్వారా తెలంగాణ జిల్లాల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని సీపీఐ శాసనసభ …

బోగస్‌ కార్డుల ఏరివేత జరిగేనా

ఆదిలాబాద్‌, ఆగస్టు 2 : జిల్లాలో బోగస్‌ తెల్ల రేషన్‌కార్డులను ఈ నెల 15వ తేదీనాటికి తేల్చాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. …

మంచిర్యాలలో డీఎస్సీ పరీక్ష నిర్వహించాలి

ఆదిలాబాద్‌, ఆగస్టు 2 : విస్తీర్ణంలో జిల్లా పెద్దది కావడం, పరీక్షలన్నీ జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌లో నిర్వహిస్తుండడంతో విద్యార్థులు, నిరుద్యోగ అభ్యర్థులు ఎన్నో వ్యవప్రయాసాలకు గురవుతున్నారు. వివిధ …

కానిస్టేబుళ్లకు రాఖీలు కట్టిన శ్రీ సరస్వతి శిశుమందిర్‌ పాఠశాల విద్యార్థునులు

కాగజ్‌నగర్‌: పట్టణంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్‌ పాఠశాలలో ఈ రోజు రాఖీ వేడుకలజరిపారు. అనంతరం ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థునులు వివిధ పోలీసు స్టేషన్లలలో పోలీసులుకు కానిస్టేబుళ్లకు రాఖీలు …

ఎంఐఎంచే ఇఫ్తార్‌ విందు

ఆదిలాబాద్‌: ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లాకేంద్రంలోని టీఎన్జీఓస్‌ భవనంలో ఇఫ్తార్‌ విందు ఏర్పాటుచేశారు. హైదరాబాద్‌లోని బహదూర్‌పురా ఎమ్మెల్యే మోజంఖాన్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. పార్టీ పట్టణ …

అంతుచిక్కని వ్యాధితో మృత్యువాత పడుతున్న పశువులు

బెజ్జూరు: మండలంలోని కొండపల్లిలో అంతుచిక్కని వ్యాధి సోకి పశువులు మృత్యువాత పడుతున్నాయని గ్రామస్థులు తెలిపారు. ఇప్పటికే మూడు పశువులు చనిపోయినట్లు వారు పేర్కొన్నారు. పశువులకు కళ్లలో నుంచి …

ఎన్‌ఎన్‌యూఐ ఆధ్వర్యం రాస్తారోకో

బెల్లంపలి: ప్రైవేటు పాఠశాలల్లో రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ఎన్‌ఎన్‌యూఐ ఆధ్వర్యంలో బెల్లంపల్లి లో రాస్తారోకో జరిగింది. ఈ కార్యకమంలో ఎన్‌ఎన్‌యూఐ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు కృష్ణ …

విద్యుత్తు కోతను నిరసిస్తూ రైతుల ధర్నా

నిర్మల్‌: నిర్మల్‌ మండలం సోన్‌ ఉప విద్యుత్తు కేంద్రం వద్ద విద్యుత్తు కోతను నిరసిస్తూ రెండు గంటల పాటు రైతులు ధర్నా చేశారు. రాత్రి సమయంలో విద్యుత్తు …

డయేరియాతో బాలిక మృతి

ఇందవెల్లి: మండలంలోని కాటగూడ గ్రామానికి చెందిన సోంబాయి(6)అనే బాలిక డయేరియా వ్యాధితో మృతి చెందింది. ఈమెతో పాటు గ్రామంలో మరో ముగ్గురు డయేరియా భారిన పడి అస్వస్థతకు …

నేడు ప్రాణహిత నుంచిరైతు పోరుబాట

కాగజ్‌గనర్‌: రైతు సమస్యల పరిష్కారానికి బుధవారం నుంచి రైతు పోరుబాటను ప్రారంభించనున్నట్లు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బద్రిసత్యనారాయణ తెలిపారు. దీన్ని కౌటాల మండలంలోని తుమ్డిహేటి ప్రాణహిత …