కరీంనగర్

అసౌకర్యం కలగకుండా భద్రత చర్యలు తీసుకోవాలి : జిల్లా ఎస్పీ జే సురేందర్ రెడ్డి

మల్హర్,జనంసాక్షి మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ జే సురేందర్ …

నాన్‌ టీచింగ్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

వీణవంక,ఫిబ్రవరి 03,(జనంసాక్షి) : వీణవంక మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాలలో,కేజీబీవీ,ఘన్ముక్ల మోడల్‌ స్కూల్‌లో నాన్‌ టీచింగ్‌ పోస్ట్‌ కు అవుట్‌ సోర్సింగ్‌ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మండల …

సీఎం వ్యాఖ్యలపై బీజేపీ నాయకుల నిరసన..

వీణవంక,ఫిబ్రవరి 03,(జనంసాక్షి) : భారత రాజ్యాంగాన్ని అవనమాపరిచేలా మాట్లాడిన సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలకు నిరసనగా గురువారం రాష్ట్ర బీజేపీ శాఖ ఇచ్చిన పిలుపు మేరకు మండలంలోని గంగారం …

కుల, మత భేదం లేకుండా మానవాళికి సేవ చేయాలి

జమియాత్-ఉల్-హుఫాజ్ అధ్యక్షుడు సదర్ ఖాజీ మన్ఖబత్ శాఖాన్ పిలుపు కరీంనగర్ ఫిబ్రవరి 3:- కుల, మత బేధం లేకుండా ప్రతి ముస్లిం సమాజ సేవ చేయాలని జమియతుల్ …

కెసిఆర్‌ డైరెక్షన్‌లోనే బిజెపిపై దాడులు

పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తే మూల్యం తప్పదు హెచ్చరించిన బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ కరీంనగర్‌,జనవరి29 (జనంసాక్షి):  ముఖ్యమంత్రి కేసీఆర్‌ డైరెక్షన్‌లోనే రాష్ట్రంలో భాజపా నాయకులు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని …

ఉద్యోగులను,నిరుద్యోగులను మోసం చేసిన కెసిఆర్‌

317 రద్దు అయ్యే వరకు పోరాడుతాం: ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి కరీంనగర్‌,జనవరి29 (జనంసాక్షి): ఉద్యోగాల భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేసిన కెసిఆర్‌, ఇప్పుడు ఉద్యోగులను కూడా …

కన్నీరు తుడిచిన గోదారమ్మ: లోక

కరీంనగర్‌,డిసెంబర్‌31(జనంసాక్షి): మెట్టప్రాంత రైతులు కరువుతో తల్లడిల్లుతుంటే గోదావరి నీళ్లను తీసుకొచ్చి కష్టాలు తీర్చి అన్నదాతల మొముల్లో ఆనందం నింపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ లోక …

ప్రతీగింజా కొనాల్సిందే..

` టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేవెళ్ల,డిసెంబరు 18(జనంసాక్షి): రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేసే వరకు కాంగ్రెస్‌ పోరాటం కొనసాగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. …

ఇది టీఆర్‌ఎస్‌ విజయం కాదు..

వ్యక్తిగతంగా తనదే విజయం అన్న రవీందర్‌ సింగ్‌ కరీంనగర్‌,డిసెంబర్‌14 (జనంసాక్షి ) : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక అధికారుల అక్రమాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానని …

కొనసాగిన సింగరేణి కార్మికుల సమ్మె

మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సంఫీుభావం కరీంనగర్‌,డిసెంబర్‌10(జనం సాక్షి): సింగరేణి సంస్థకు చెందిన 4 బొగ్గు బ్లాకులను వేలం వేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. వీటిని వేలం …