కరీంనగర్

ఆలయ పునర్నిర్మాణానికి విరాళం

రేగోడ్ /జనం సాక్షి అక్టోబర్: మండల కేంద్రమైన రేగోడ్ లోగల హనుమాన్ దేవాలయ పునర్ నిర్మాణానికి అదే గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు శ్రీశైలం యాదవ్ రూపాయలు 5100 …

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి మదన్మోహన్ రావు

జనం సాక్షి,చెన్నారావుపేట మండల కేంద్రంలోని కట్టయ్య పల్లెకు చెందిన కోరే కొమురయ్య ఇటీవలే మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి, మనో దైర్యం ఇచ్చిన బీజేపీ రాష్ట్ర నాయకులు …

ఆధ్యాత్మిక సదస్సుకు దారుస్సలాం తరలివెళ్లిన ఎంఐఎం శ్రేణులు..

జెండా ఊపి వాహన ర్యాలీని ప్రారంభించిన ఎంఐఎం అధ్యక్షుడు గులాం అహ్మద్ హుస్సేన్.. కరీంనగర్, అక్టోబర్ 8:- ఎంఐఎం పార్టీ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ దారుసలాంలో నిర్వహించ …

రాస్తారోకోతో ఉధృతమైన వీఆర్ఏల ఉద్యమం

శివ్వంపేట అక్టోబర్ 8 జనంసాక్షి : రాష్ట్ర ప్రభుత్వం  వీఆర్ఏలతో వెట్టి చాకిరి చేయించుకుంటూ గత 76 రోజులుగా చేస్తున్న ఆందోళనకు ప్రభుత్వం దిగి రాకుండా వారి …

క్యాన్సర్ తో బాధపడుతున్న కుటుంబానికి ఆర్థిక సహాయం

  కార్యకర్తల సంక్షేమమే పార్టీ ప్రధాన బాధ్యత : యువనేత బీపీ నాయక్ జనంసాక్షి, అక్టోబర్ 08 ఖమ్మం: భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో గిరిజన …

మండల కేంద్రంలో విఆర్ఏల రాస్తారోకో

పానుగల్ అక్టోబర్ 08,జనంసాక్షి  శనివారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ దగ్గర విఆర్ఏలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా విఆర్ఎల మండల అధ్యక్షులు సురేష్ కుమార్ మాట్లాడుతూ …

*ఈనెల 12 న శెట్పల్లికి కేంద్ర బృందం రాక!

డిఆర్డిఎ పీడి సాయన్న _________________________ లింగంపేట్ 08 అక్టోబర్ (జనంసాక్షి)  శెట్పల్లి గ్రామంలో ఉన్న పురాతన బావిని సందర్శించేందుకు కేంద్ర బృందం ఈ నెల 12 న …

రోగులను పట్టించుకోని వైద్య సిబ్బంది…

చర్యలు తీసుకోవాలి… ఆందోళనలు చేస్తాం… మాదిగ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సంపత్. శంకరపట్నం జనం సాక్షి అక్టోబర్ 7 కరీంనగర్ జిల్లా మానకొండూరు …

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ని కలిసిన వికారాబాద్ బిఆర్ఎస్ యువ నాయకులు వడ్ల నందు..

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారిని వికారాబాద్ బిఆర్ఎస్ యువ నాయకులు వడ్ల నందు గారు.. హైదరాబాద్ లోని మంత్రిగారి …

మహంకళి ఆలయంలో మహా అన్నదానం…

బేల, అక్టోబర్ 7 ( జనం సాక్షి )  మండల కేంద్రము లోని మహంకాళి ఆలయంలో దేవి నవరాత్రుల ముగింపు సందర్భంగా శుక్రవారం ఆలయ కమిటీ అద్వర్యములో …