ఖమ్మం

ఘనంగా మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు “మిలాద్-ఉన్-నబీ”

హుస్నాబాద్ 14 అక్టోబర్ జనంసాక్షి మహ్మద్ ప్రవక్త జన్మదినం మిలాద్-ఉన్-నబీ సందర్భంగా,అనంత కరుణామయుడైన అల్లాహ్… సర్వమానవాళి శ్రేయస్సు, శాంతిని నెలకొల్పడం కోసం ఆఖరి ప్రవక్తగా మహమ్మద్‌ను ఎన్నకున్నట్టు …

ప్రజల సమస్యలపై ఉద్యమిస్తాం.

వైయస్సార్ టి పి జిల్లా అధ్యక్షులు చొక్కాల రాము. రాజన్న సిరిసిల్ల బ్యూరో. అక్టోబర్ 14. (జనం సాక్షి). వైయస్సార్ టి పి ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై …

అంబా భవాని ఆలయ నిర్మాణం కోసం భూమి పూజ.

సిరిసిల్ల. అక్టోబర్ 14. (జనం సాక్షి). సిరిసిల్ల పట్టణంలోని 22వ వార్డు తారక రామ నగర్ లో శుక్రవారం టిఆర్ఎస్ నాయకులు కల్లూరు మధు అంబా భవాని …

కెజిబివిలో ఉద్యోగాల పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ

జగదేవ్ పూర్, అక్టోబర్ 13 (జనంసాక్షి): జగదేవ్ పూర్ మండల కేంద్రంలో  కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలోని మోడల్ హస్టల్ లో ఖాళీగా ఉన్న స్వీపర్, అసిస్టెంట్ కుక్, …

విద్యుత్ షాక్ తో యువకుడు మృతి

రుద్రంగి అక్టోబర్ 13 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో కట్కూరి హరీష్ (25) అనే యువకుడు విద్యుత్ షాక్ తో గురువారం …

డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు పట్టాల పంపిణీ.

సిరిసిల్ల. అక్టోబర్ 13. (జనం సాక్షి). సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో 34 వ వార్డులో డబల్ బెడ్ లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ జరిగింది. స్థానిక కౌన్సిలర్ దార్ల …

అర్జీ పెట్టుకున్న ఆన్లైన్ లో కానరాని అర్జిదారుని పేర్లు

గంగారం అక్టోబర్ 13 (జనం సాక్షి) రాష్ట్ర ప్రభుత్వం పోడు భూముల సమస్యను పరిష్కరించడం కోసం పోడు రైతులు సాగు చేసుకుంటున్న భూముల వివరాలను సేకరించాల్సిందిగా సంబంధిత …

మంత్రి చెప్పిన మారని వైనం.. వసూలు యదతధం..

  పైకి చెప్పలేక డబ్బులు ఇవ్వలేక సతమవుతమవుతున్న నిరుపేద లబ్ధిదారులు. సిరిసిల్ల. అక్టోబర్ 13. (జనం సాక్షి). ఇండ్లు లేని నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలని సంకల్పంతో సీఎం …

సెస్ లో అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట వేయాలి.

భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు పులి లక్ష్మీపతి గౌడ్. రాజన్న సిరిసిల్ల బ్యూరో. అక్టోబర్ 13. (జనం సాక్షి) సహకార విద్యుత్ సంస్థ సెస్ లో జరుగుతున్న …

పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తోంది.

మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి. సిరిసిల్ల. అక్టోబర్ 13.(జనం సాక్షి). పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మున్సిపల్ చైర్ పర్సన్ జిందం …

తాజావార్తలు