ఖమ్మం

త్వరితగతిన బోడు భూముల సర్వే పూర్తి చేయాలి

— భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ టేకులపల్లి, అక్టోబర్ 12( జనం సాక్షి): త్వరితగతిన బోడు భూముల సర్వేలు తక్షణమే పూర్తి చేయాలని స్థానిక …

ఉచిత హోమియో వైద్య శిబిరం

చిట్యాల12( జనం సాక్షి) మండలంలోని జూకల్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ పర్యవేక్షణలో ఉచిత హోమియో వైద్య శిబిరం హోమియో వైద్యురాలు సునీత …

అంతర్జాజాతీయ ఆహార దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి మోహన్ బాబు.

కోడేరు (జనంసాక్షి) అక్టోబర్ 12 కోడేరు మండల కేంద్రంలో తహసీల్దార్ బ్రమరౌతు మల్లిఖార్జున్ రావు ఆధ్వర్యంలో రైతు వేదిక లో బుధవారం రోజు మండల పరిధిలోని అధికారులకు …

వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వాలి. *అఖిలభారత రైతు కూలీ సంఘం డిమాండ్..

ఖమ్మం జిల్లా తిరుమలరావు పాలెం. (అక్టోబర్12) జనం సాక్షి.  జిల్లాలో నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల వల్ల నష్టపోయిన పంటలను సర్వే చేసి నష్టపరిహారం చెల్లించాలని అఖిలభారత రైతు-కూలీ …

దర్గా దయాకర్ రెడ్డికి సన్మానం

మేడిపల్లి – జనంసాక్షి భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు దర్గా దయాకర్ రెడ్డి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ …

గొర్కంటి మల్లేష్ అక్రమ ఇంటి నిర్మాణాన్ని నిలుపుదల చేయాలి

ఎంపీఓ తిరుపతికి వినతి శివ్వంపేట అక్టోబర్ 12 జనంసాక్షి : మండల పరిధిలోని గోమారం గ్రామంలో సర్వే నెంబర్ 589 లో మాకు వ్యవసాయ భూములన్నాయి. ఇందులో …

విఆర్ఎ అంత్యక్రియలకు పది వేలు అందించిన తహశీల్దార్

నేరడిగొండఅక్టోబర్12(జనంసాక్షి):మండలోని బుద్దికొండ గ్రామానికి చెందిన విఆర్ఎ కైరునిషా బేగం అనారోగ్యంతో మానసికంగా బాధపడుతూ మంగళవారం రోజున తుదిశ్వాస విడిచారు.వారి అంత్యక్రియల కొరకు బుధవారం నాడు తహసీల్దార్ పవన్ …

మోమిన్ కలాన్ గ్రామానికి చెందిన బషీర్ మియా కుమార్తె అనారోగ్యనికి గురై వికారాబాద్ పట్టణంలో ఓ ప్రయివేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా, వారిని పరామర్శించిభారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు,

ఈరోజు (12-10-2022) బుధవారం నాడు వికారాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు ధారూర్ మండల పరిధిలోని …

సర్వసభ్య సమావేశం నిర్వహించి లోపాలపై చర్చించాలి.

వాసవి నిత్య అన్నదాన సత్రం పరిరక్షణ సమితి అధ్యక్షులు గర్రి పల్లి ప్రభాకర్. సిరిసిల్ల. సెప్టెంబర్ 12. (జనం సాక్షి). తెలంగాణలోని ప్రసిద్ధిగాంచిన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర …

ఉపాధి హామీ సిబ్బందితో సమీక్ష సమావేశం

వేమనపల్లి,అక్టోబర్ 12 (జనంసాక్షి) గ్రామీణ ఉపాధిహామీ పథకంపై బుధవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో అల్లూరి లక్ష్మయ్య సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ …