ఖమ్మం

మంత్రి చెప్పిన మారని వైనం.. వసూలు యదతధం..

  పైకి చెప్పలేక డబ్బులు ఇవ్వలేక సతమవుతమవుతున్న నిరుపేద లబ్ధిదారులు. సిరిసిల్ల. అక్టోబర్ 13. (జనం సాక్షి). ఇండ్లు లేని నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలని సంకల్పంతో సీఎం …

సెస్ లో అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట వేయాలి.

భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు పులి లక్ష్మీపతి గౌడ్. రాజన్న సిరిసిల్ల బ్యూరో. అక్టోబర్ 13. (జనం సాక్షి) సహకార విద్యుత్ సంస్థ సెస్ లో జరుగుతున్న …

పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తోంది.

మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి. సిరిసిల్ల. అక్టోబర్ 13.(జనం సాక్షి). పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మున్సిపల్ చైర్ పర్సన్ జిందం …

దేవునిగుడి అభివృద్ధికి దాతల సహకారం అభినందనీయం

పెన్ పహాడ్ అక్టోబర్ 12 (జనం సాక్షి): దేవునిగుడి అభివృద్ధికి దాతల సహకారం  అభినందనీయమని గ్రామ సర్పంచ్ బొల్లక సైదమ్మ బొబ్బయ్య అన్నారు బుధవారం మండల పరిధిలోని …

ట్రాక్టర్ బోల్తా వ్యక్తి మృతి

అశ్వరావుపేట,అక్టోబర్ 12( జనం సాక్షి) అశ్వరావుపేట మండలంలోని వినాయకపురం గ్రామంలో బుధవారం టాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. …

సీనియర్ జర్నలిస్ట్ కు వైద్యం కోసం ఆర్థిక సాయం అందించాలి.

ప్రెస్ అకాడమీ చైర్మన్ కోరిన డి పి ఆర్ ఓ మామిండ్ల దశరథం. సిరిసిల్ల. అక్టోబర్ 12. (జనం సాక్షి) నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ …

సీనియర్ జర్నలిస్ట్ కు వైద్యం కోసం ఆర్థిక సాయం అందించాలి.

ప్రెస్ అకాడమీ చైర్మన్ కోరిన డి పి ఆర్ ఓ మామిండ్ల దశరథం. సిరిసిల్ల. సెప్టెంబర్ 12. (జనం సాక్షి) నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ …

పరిగి మున్సిపల్ కమిషనర్ గా శ్రీనివాసన్

పరిగి రూరల్ , అక్టోబర్ 12 ( జనం సాక్షి ) పరిగి మున్సిపల్ కమిషనర్ గా శ్రీనివాసన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన …

అంతర్జాజాతీయ ఆహార దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి మోహన్ బాబు

కోడేరు (జనంసాక్షి) అక్టోబర్ 12 కోడేరు మండల కేంద్రంలో తహసీల్దార్ బ్రమరౌతు మల్లిఖార్జున్ రావు ఆధ్వర్యంలో రైతు వేదిక లో బుధవారం రోజు మండల పరిధిలోని అధికారులకు …

రోడ్డును పట్టించుకోరా….? : డీసీసీ ప్రధాన కార్యదర్శి కె.హన్మంతు ముదిరాజ్

పరిగి  రూరల్, అక్టోబర్ 12 (జనం సాక్షి  ) : ప్రాణాలు పోతున్నా పరిగి – షాద్ నగర్ రోడ్డును బాగు చేయాలనే ఆలోచనల స్థానికి ఎమ్మెల్యేకు …