ఖమ్మం

ఐఎంఏ జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ “పంతగాని” రెండోసారి ఏకగ్రీవం.

వైద్యరగంలోనూ సామాజిక సేవలలో డాక్టర్ పంతగాని పెంచలయ్య ప్రత్యేక ముద్ర. అభినందించిన మానేరు స్వచ్ఛంద సంస్థ. సిరిసిల్ల. అక్టోబర్ 15.(జనం సాక్షి). వైద్యరంగంలోనూ సామాజిక సేవలకు ప్రత్యేకంగా …

ఎమ్మెల్యే మెచ్చా, ఎంపీ నామ చొరవతో మండలానికి అంబులెన్స్.

(జనం సాక్షి) 15 అక్టోబర్: దమ్మపేట మండలానికి అంబులెన్స్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా తరుణంలో అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు ప్రత్యేక చొరవ తీసుకుని …

ఔస్సాహిక ఫోటోగ్రాఫర్లకు షార్ట్ ఫిలిం మేకర్లకు ఆహ్వానం.

ఎస్పీ రాహుల్ హెగ్డే. సిరిసిల్ల. అక్టోబర్ 15 (జనం సాక్షి). రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లకు యువతకు షార్ట్ ఫిలిం మేకర్ల కు పోటీలకు …

కొండమల్లేపల్లి మండల కేంద్రంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఘన నివాళులు

కొండమల్లేపల్లి అక్టోబర్ 15 జనం సాక్షి : కొండమల్లేపల్లి మండల కేంద్రంలో శనివారం నాడు మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి …

చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

  ౼ దోమ ఎస్సై విశ్వజన్ ౼ మోత్కూర్ గ్రామంలో ఉద్రిక్తతకు దారి తీసిన 11 మంది రిమాండ్ దోమ అక్టోబరు 14(జనం సాక్షి) చట్టాన్ని ఉల్లంఘిస్తే …

మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విధులు నిర్వహించాలి.

  డిజిపి మహేందర్ రెడ్డి. సిరిసిల్ల. అక్టోబర్ 14 (జనం సాక్షి). మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా పోలీసు అధికారులు తమ విధులను నిర్వహించాలని డిజిపి మహేందర్ రెడ్డి …

డాక్టర్ అడువాలా సుజాతకు పురస్కారం.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. అక్టోబర్ 14. (జనం సాక్షి) సాహిత్య సామాజిక సేవ రంగంలో విశేష సేవలందించిన డాక్టర్ అడువాల సుజాతను మరో పురస్కారం వరించింది. గోని …

హెల్పింగ్ హార్ట్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి సందర్శన.

సిరిసిల్ల. అక్టోబర్ 14 (జనం సాక్షి). హెల్పింగ్ హార్ట్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం నర్సింగ్ కళాశాల విద్యార్థులకు క్షేత్రస్థాయి సందర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. తుర్కకాశి పల్లెలో …

శ్రీ మంజునాథ బెంగళూరు అయ్యంగార్ బేకరీ ప్రారంభించిన ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివాస్ గౌడ్

 గరిడేపల్లి, అక్టోబర్ 14 (జనం సాక్షి): మండల కేంద్రమైన గరిడేపల్లి లో బెంగళూరు వారు నూతనంగా ప్రారంభించిన శ్రీ మంజునాథ బెంగళూరు అయ్యంగార్ బేకరీ ని ఎంపీపీ …

అభ్యర్థులు సమయపాలన పాటించి పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి.

కలెక్టర్ అనురాగ్ జయంతి. రాజన్న సిరిసిల్ల బ్యూరో. అక్టోబర్ 14 (జనం సాక్షి) గ్రూప్ వన్ సర్వీస్ ఎగ్జామ్స్ రాసే అభ్యర్థులు సమయపాలన కచ్చితంగా పాటించి నిర్దేశించిన …

తాజావార్తలు