ఖమ్మం

పరిమళించిన మానవత్వం.. జర్నలిస్టు వైద్యం కోసం చేయూత.

  ఎస్పి రాహుల్ హెగ్డే ఆర్థిక సహాయం. అండగా నిలిచిన జర్నలిస్టు మిత్రులు. సిరిసిల్ల. సెప్టెంబర్ 12 (జనం సాక్షి). ఎన్నో మానవ కథనాలను అందించి కష్టాల్లో …

గొల్లకురుమలకు గొర్రెల పంపిణీకి బదులు నగదు బదిలీ చేయాలి.

జెడ్పీటీసీ పత్తి నాయక్ కి వినతిపత్రం అందించిన గొర్రెలు మేకల పెంపకందార్ల సంఘం నాయకులు. జనం సాక్షి, చెన్న రావు పేట గొల్ల కురుమలకు రాష్ట్రవ్యాప్తంగా గొర్రెల …

*బిఆర్ఎస్ పార్టీని విమర్శించే స్థాయి కాదు*…….

*బిఆర్ఎస్ అధికార ప్రతినిధి తలారి శ్రీనివాస్*……ఫోటో రైట్ ప్…. సమావేశంలో మాట్లాడుతున్న బిఆర్ఎస్ నాయకులు.. తుర్కపల్లి, అక్టోబర్, 11 (జనంసాక్షి)…… బిఆర్ఎస్ పార్టీని విమర్శించే స్థాయిని కాదని …

జర్నలిస్ట్ పై దాడిని ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన జర్నలిస్టులు

కొత్తగూడ అక్టోబర్ 11 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా గంగారం మండలం చింతగూడెంలో జర్నలిస్ట్ పల్లె సురేష్ పై ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దారవత్ రమేష్ చేసిన దాడికి నిరసనగా …

*అక్రమ అరెస్టు లతో విఆర్ఏ ల ఉద్యమం ఆపలేరు.

చిట్యాల 11(జనంసాక్షి) అక్రమ అరెస్టులతో వీఆర్ఏల ఉద్యమం ఆపలేరని వీఆర్ఏల మండల అధ్యక్షులు బందెల ప్రేమ్ కుమార్ అన్నారు. ఈ మేరకు మంగళవారం తెలంగాణ రాష్ట్ర వీఆర్ఏ …

జర్నలిస్ట్ పై దాడిని ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన జర్నలిస్టులు

కొత్తగూడ అక్టోబర్ 11 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా గంగారం మండలం చింతగూడెంలో జర్నలిస్ట్ పల్లె సురేష్ పై ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దారవత్ రమేష్ చేసిన దాడికి నిరసనగా …

*ఘనంగా అంతర్జాతీయ బాలికల దినోత్సవం*

మెట్పల్లి టౌన్ ,అక్టోబర్ 11, జనంసాక్షి మెట్పల్లి పట్టణ కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో మంగళవారం అంతర్జాతీయ బాలికల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. బాలికల దినోత్సవం పురస్కరించుకొని అంగన్వాడి …

పుట్టిన రోజు సందర్భంగా కేటీఆర్ ను కలిసిన కార్పొరేటర్లు

నాచారం(జనంసాక్షి) : నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ , మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఉప్పల్ శాసనసభ్యులు సుభాష్ …

  ఉరి వేసుకుని ఆత్మహత్య 

పెగడపల్లి  అక్టోబర్ 11  పెగడపల్లి మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన  7 వతరగతి చదువుతున్న రామడుగు శ్రీనిధి పదకొండు సంవత్సరాలు అమ్మాయి మానసిక స్థితి సరిగా లేనందున …

పత్తి చేను ధ్వంసం చేసిన కోతులు

కోతుల బెడద నుండి కాపాడాలని రైతు వేడుకోలు చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 11 : చేర్యాల మండల పరిధిలోని ఆకునూరు గ్రామంలో అమరగొండ నర్సింహులు అనే రైతుకు …