ఖమ్మం

సంక్షేమ పథకంలో తెలంగాణ దేశానికి ఆదర్శం

 ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి  యాదాద్రి భువనగిరి బ్యూరో జనం సాక్షి . ముఖ్యమంత్రి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో …

తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ శుభాకాంక్షలు..

ఖమ్మం జిల్లా.తిరుమలాయపాలెం (16 సెప్టెంబరు) జనం సాక్షి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న *తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ కార్యక్రమాల్లో పాలేరు శాసనసభ్యులు …

ట్రస్మా జిల్లా అధ్యక్షులు డా.జలెందర్ రెడ్డిని ఘనంగా సన్మానించిన జర్నలిస్టులు

  యాదాద్రి భువనగిరి. జనం సాక్షి తెలంగాణ రికగ్నైసేడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్( ట్రస్మా) యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షునిగా జిల్లా కేంద్రానికి చెందిన విజ్ఞాన్ పాఠశాల …

అంబేద్కర్ స్ఫూర్తితో సంక్షేమంవైపు.అడుగులు.

  విద్వేష రాజకీయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఐటి మున్సిపల్ భారీ పరిశ్రమ శాఖ మంత్రి కల్వకుంట్ల హితారక రామారావు. తెలంగాణ గడ్డకు పోరాటాలు కొత్త కాదు. …

సీనియర్ పాత్రికేయుని పరామర్శించిన కాంగ్రెస్ నేతలు

ఖమ్మంజిల్లా. తిరుమలాయపాలెం ( సెప్టెంబర్ 16) జనం సాక్షి. సీనియర్ పాత్రికేయుడు సత్యనారాయణ ని పరామర్శించిన జిల్లా కాంగ్రెస్ నాయకులు మందడి ఇజ్రాయిల్ కిసాన్ కాంగ్రెస్ నాయకులు …

ఖమ్మం జిల్లా. పాలేరు నియోజకవర్గం

    జనంసాక్షి.(16 సెప్టెంబర్) కూసుమంచి మండలంలో స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమై 75వ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి …

శాస్త్రవేత్తలు గత 12 సంవత్సరాలుగా వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ రంగాలలో పరిశోధనలు జరుపుతున్నారు

కృషి విజ్ఞాన కేంద్రం మామునూరు శాస్త్రవేత్తలు గత 12 సంవత్సరాలుగా వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ రంగాలలో పరిశోధనలు జరుపుతున్నారు ప్రస్తుతం అందుబాటులో ఉన్న కృత్రిమ గర్భధారణ …

అందరి సహకారంతో అభివృద్ధి

సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూడాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులదే శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 15 మండల ప్రాదేశిక సభ్యుల సహాయ, సహకారాలతో ఎంపీపీగా శంకరపట్నం …

ఆదివాసి గిరిజన సమ్మేళనం

ప్రచార పోస్టర్ ను ఆవిష్కరించిన కలెక్టర్ రాజన్నసిరిసిల్లబ్యూరో, సెప్టెంబర్ 15, (జనం సాక్షి.) సెప్టెంబర్ 17న హైదరాబాదులో నిర్వహించే ఆదివాసీ గిరిజన సమ్మేళనం కార్యక్రమం పోస్టర్ ను …

ఆంజనేయ స్వామి గుడిలో నాటిన హుండి చోరి

దోమ సెప్టెంబర్ 17 (జనంసాక్షి ) దోమ మండల పరిధిలోని గొడుగోనిపల్లి గ్రామంలో బుదవారం అర్ధరాత్రి హనుమాన్ దేవాలయంలో ఉండి ని పగలగొట్టిదొంగతనానికి పాల్పడ్డారు ఆంజనేయస్వామి గుడి …